Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాద్ దర్శకత్వం లో రూపొందిన లైగర్ సినిమా ను ఈ వారం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమా ను పూరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయట. దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా యొక్క నిర్మాణం పూర్తి అయిన తర్వాతే పారితోషికం తీసుకోవాలని భావించాడట. అందుకే కొద్ద పాటి నామినల్ అమౌంట్ ను పారితోషికం గా తీసుకుని లాభాల్లో వాటాను తీసుకునేందుకు ఒప్పుకున్నాడట.
విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు అయినా కూడా పారితోషికంగా లాభాల్లో వాటాను తీసుకున్నది లేదు. కానీ ఈసారి మాత్రం సినిమా పై నమ్మకం తో ఆయన ఈ పని చేశాడు. ఇప్పటి వరకు కేవలం ఏడు కోట్ల పారితోషికం విజయ్ దేవరకొండ కు అందింట. పారితోషికం విషయం లో త్యాగం చేసిన విజయ్ దేవరకొండ ఒక వేళ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే పది హేను నుండి ఇరవై కోట్ల వరకు దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు. అంత భారీ పారితోషికం రౌడీ స్టార్ కి దక్కేనా అనేది చూడాలి.
vijay devarakonda liger movie Remuneration
పూరి జగన్నాద్ కూడా ఈ సినిమాకి తన రెమ్యూనరేషన్ గా లాభాల్లో వాటాను మాత్రమే తీసుకుంటున్నాడు. ఆయనే స్వయంగా నిర్మాత అయినా కూడా సినిమా కి ఇతర నిర్మాతలు కూడా ఉండటం వల్ల లాభాల్లో వాటాను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో నిర్మాతలకు రావాల్సిన మొత్తం దాదాపుగా వచ్చేసినట్లే. అందుకే ఇక నుండి రాబోతున్నది పారితోషికం అవ్వబోతుందట. మరి సినిమా సక్సెస్ అయ్యి విజయ్ దేవరకొండ త్యాగం కి ఫలితం దక్కేనా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఖుషికి గాను 15 కోట్ల పారితోషికం తీసుకున్నాడట.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.