vijay devarakonda shares intresting facyt
Vijay Devarakonda: ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. అనన్య పాండే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఆగస్ట్ 25న విడుదల కానున్నఈ సినిమాకి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. విజయ్ దేవరకొండ, అనన్య పాండే దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. ముంబై నుంచి ఇండోర్ వరకు విజయ్ దేవరకొండ, అనన్య పాండేకు ప్రేక్షకులు, సినిమా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల వరంగల్లో కూడా చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు చేస్తున్నారు.
లైగర్ సినిమా తల్లి, కొడుకు మధ్యలో చాలా ఎమోషనల్గా సాగనుండగా, దీని గురించి చెబుతూ తాను కాలేజ్లో ఉన్నప్పుడు అమ్మాయిలు పరిచయం అయ్యేవారు. అప్పుడు ఆఫర్స్ రాత్రిలోనే ఉండేవి. ఇలా మాట్లాడుతున్న సమయంలో మా అమ్మ చూసి నా ఫోన్ తీసుకుంది. కొట్టలేదు కాని తిట్టి ఫోన్ తీసేసుకుందని విజయ్ చెప్పాడు. ఇక లైగర్ చిత్రంలో తన తల్లి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు విజయ్ దేవరకొండ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పూరీ కనెక్ట్స్ బ్యానర్పై రూపొందిన లైగర్ చిత్రం ఆగస్టు 25వ తేదీన రిలీజ్ అవుతున్నది.
ఈ సినిమాకు అన్ని ప్రాతాల్లో అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. పలు ప్రాంతాల్లో ప్రారంభమైన అడ్వాన్సు బుకింగ్స్కు భారీ రెస్పాన్స్ వస్తున్నది. అమెరికాలో 160 లొకేషన్లలో 480 షోల ద్వారా 86K డాలర్లు వసూలు చేసింది. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్తో మంచి బజ్ను క్రియేట్ చేసుకుంది. అది అలా ఉంటే విడుదల సందర్భంగా ట్విట్టర్ ఇండియా లైగర్ ఏమోజీని విడుదల చేసింది. అయితే ఇలా గతంలో తెలుగులో ప్రభాస్, మహేష్ల తర్వాత విజయ్ సినిమాకు ఇలా రావడం పట్ల రౌడీ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
Kalpika Ganesh : సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి నటి కల్పిక సుపరిచితమే. రెగ్యులర్ గా తన ఫోటోలు,…
jabardasth varsha : దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై సత్తా చాటుతూ.. నెంబర్ వన్ కామెడీ షోగా ఓ…
One Plus 12 Phone ప్రస్తుతం అమెజాన్ లో తగ్గింపు ధరకు వన్ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.…
Daughter In Law : ప్రతీ కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా సమతుల్యంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం, శాంతి…
Business : నిత్య జీవితంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిలో విసిగి పోతున్నవారికి, తమ స్వంతంగా…
Good News : త్వరలో కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఈ సంఘం ఏర్పాటుపై…
Ration : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోంది. ఇందులో…
Preity Zinta : శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్తో సంచలన విజయం సాధించింది పంజాబ్ జట్టు. ఆ విజయంతో పంజాబ్…
This website uses cookies.