Mohan Babu : మంచు వారు ఎక్కడ.. ఇప్పుడు ఎక్కడకు పోయింది మోహన్ బాబు నీ పెద్దరికం

Mohan Babu : టాలీవుడ్ ను గత కొన్నాళ్లుగా వేధిస్తున్న ఏపీ టిక్కెట్ల రేట్ల వ్యవహారానికి ఒక పుల్‌ స్టాప్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నేడు చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు ప్రభాస్,, కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి ఇంకా ప్రముఖులు వెళ్లి అమరావతి లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి నుండి కచ్చితమైన హామీ సినీ ప్రముఖులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపు విషయమై ఒక నిర్ణయాన్ని తీసుకుంటామని.. జీవో ను విడుదల చేస్తామని చిరంజీవి టీంకి జగన్ హామీ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ వారు మరియు సోషల్ మీడియా వర్గాల వారు మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అవి ఏంటి అంటే ఈ సమయంలో మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడు.. టికెట్ల రేట్లు విషయంలో ఒక్కరు ఇద్దరు వెళ్లి మాట్లాడడం కాదు మొత్తం ఇండస్ట్రీ ప్రముఖులు వెళ్లి మాట్లాడాలి అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. చిరంజీవితో పాటు ఎందుకు వెళ్ళలేదు అంటూ మోహన్ బాబు ని కొందరు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి కంటే ముందు మోహన్ బాబు ఈ సమస్య కు ఒక పరిష్కారం తీసుకొచ్చి ఉండాల్సింది. అప్పుడు కచ్చితంగా నీవే ఇండస్ట్రీ పెద్ద అయ్యే వాడివి కదా అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక ఇటీవల మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

where is mohan babu and manchu vishnu this time

చిరంజీవి ఒక్కడే వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే అది ఆయన వ్యక్తిగత విషయం అవుతుంది. కానీ ఇండస్ట్రీ కి సంబంధించిన విషయం ఎలా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేష్ బాబు వెళ్లారు. ఇప్పుడు కూడా ఆ భేటీ వ్యక్తిగత విషయమేనా మంచు విష్ణు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెంపు విషయము మెగా కాంపౌండ్ కి క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశం తో మంచు ఫ్యామిలీ చేసిన ప్రయత్నాలు బూమరాంగ్‌ అయ్యాయి. వాళ్ళకే తిరిగి విమర్శలు తప్పలేదు. మోహన్ బాబు మరియు మంచు విష్ణు ఇప్పటికైనా ఈగో వదిలేసి ఇండస్ట్రీతో కలిసిపోవాలని.. ఇండస్ట్రీ పెద్ద అయినా చిరంజీవి ని గౌరవించాలి అని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Recent Posts

Hanuman phal | ఈ పండు గురించి మీకు తెలుసా.. ఇది తింటే స‌మస్య‌ల‌న్నీ మాయం

Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…

58 minutes ago

Vinayaka | వినాయక చవితి నాడు గ‌ణ‌పతికి ప్రియ‌మైన ఆకు కూర ఏంటంటే..!

Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…

2 hours ago

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

11 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

12 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

13 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

15 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

16 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

17 hours ago