
Jr NTR note attended tollywood meeting with ys jagan
Jr NTR : ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన టాలీవుడ్ ప్రముఖుల భేటీ ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యం లో మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, ఆర్.నారాయణమూర్తి, ఆలీ ఇంకా పలువురు ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీకి ఎన్టీఆర్ ని కూడా చిరంజీవి ఆహ్వానించాడు అనే వార్తలు వచ్చాయి. టాలీవుడ్ నుండి ప్రముఖ హీరోలు జగన్ తో భేటీకి రావాలంటూ పేర్ని నాని సూచించడం తో చిరంజీవి ఈ స్టార్స్ ని తీసుకుని వెళ్లి జగన్మోహన్ రెడ్డి వద్ద టికెట్ల పెంపు విషయమై విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లేందుకు ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం అందుతోంది.ఎంత కాదన్నా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి..
నందమూరి కుటుంబం కు చెందిన తెలుగుదేశం పార్టీ లో ఆయన ఉన్నా లేకున్నా కూడా ఆయన్ను తెలుగు దేశం బిడ్డగానే ప్రతి ఒక్కరు భావిస్తారు. ఈ సమయం లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు టికెట్ల రేట్లు విషయమై సినిమా హీరోలతో కలిసి వెళితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో… తెలుగు దేశం పార్టీ నాయకులు ఎలా అర్థం చేసుకుంటారో అనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఈ భేటీకి దూరంగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సివుంది.ఇక నాగార్జున కూడా ఈ భేటీకి వెళ్లాల్సి ఉండగా అమలకు ఇటీవలే కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అందుకే నాగార్జున కూడా ఈ సమయంలో క్వారెంటైన్ లో ఉంటున్నాడు. కనుక ముఖ్యమంత్రి తో భేటీ కి వెళ్లడం సబబు కాదని ఉద్దేశం తో నాగార్జున ఈ భేటీకి దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
Jr NTR note attended tollywood meeting with ys jagan
నందమూరి మరియు అక్కినేని కుటుంబాల నుంచి ఈ భేటీకి హీరోలు రాకపోవడం తో అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ లు ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా హాజరు అయ్యి ఉంటే నలుగురు సూపర్ స్టార్స్ ని చూసే అవకాశం దక్కేది. జగన్ తో భేటీ విషయంలో ఎన్టీఆర్ కాస్త అతిగా ఆలోచించడం వల్ల దూరం అయ్యాడని… తద్వార ఆ అరుదైన సంఘటన జరగలేదు అంటున్నారు. మొత్తానికి ముగ్గురు హీరోలు కలిసి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లడంతో టాలీవుడ్ పరిశ్రమకు చెందిన సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించినట్లు అయింది.
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
This website uses cookies.