Categories: Food RecipesNews

Harmful Food : చేపలు తినేవారు ఈ రెండిటితో కలిపి తినకండి… ప్రమాదం తప్పదు…!

Harmful Food : ఇంట్లో అందరూ ఒకే అభిరుచులు కలిగి ఉండరు. కొంతమందికి వేపుడు అంటే ఇష్టం ఇంకొందరికి పులుసు అంటే ఇష్టం.. మరికొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు.. మరికొందరికి అయితే సీ ఫుడ్స్ ఉంటేనే భోంచేస్తారు. ఇలా ఇంట్లోనే రకరకాల రుచి కలిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు. అభిరుచులు ఎలా ఉన్నాగాని మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చే ఫుడ్స్ ని తీసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్.. ఇష్టమైన ఫుడ్ని అదే పనిగా తిన్నా కూడా అనర్ధాలే అందుకని మన శరీరానికి కావలసిన పోషకాలు అందే ఆహారాన్ని సక్రమంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా కావాలి అంటే అవి చేపల్లోనే మనకు లభ్యమవుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు చేపలు తింటే మంచిదని దానివల్ల గుండె జబ్బులు రావని అమెరికన్ హాట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధన వెల్లడించింది. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాలను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. చేపలను తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. వారంలో రెండు సార్లు మొత్తం కలిపి 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తింటే గుండెజబ్బులు రాకుండా ఉంటాయని వారు చెప్తున్నారు. చేపలు మనం ఎలా తీసుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా.. మరైతే చేపలతో కలిపి తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అలా తింటే ఎన్ని అనర్ధాలు వస్తాయి.

పూర్తి వివరాలు తెలుసుకుందాం. చేపలను తరచూ తింటుంటే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు తరుచూ చేపలను తీసుకుంటే మంచిది. చేపలను తరుచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ వస్తుంది. డయాబెటిస్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వారి మెదడు బాగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేపలు ఎలా పడితే అలా తినకూడదు. మరి ఏ ఆహారం పడితే ఆహారంతో కలిపి తినకూడదు. అలా తినడం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.. చేపలతో మీరు భోజనం ముగించిన తర్వాత వెంటనే పాలను తాగకండి. అంటే భోజనమైన తర్వాత రాత్రి వేళలో కొంతమంది పాలు తాగి పడుకోవడం అలవాటు ఉంటుంది కదా.. అటువంటి వాళ్ళు చేపలతో కనుక భోజనం చేస్తే ఆ రోజు పాలను తాగకండి. అంటే వెంటనే తాగకండి కొంత సమయం ఒక గంట గ్యాప్ ఇచ్చిన తాగాలి. లేదంటే పూర్తిగా అవాయిడ్ చేయడం కూడా మంచిది.

ఎందుకంటే పాలు మన బాడీకి కూల్చేస్తాయి. . ఈ రెండింటి మిశ్రమం మన శరీరంలో రక్తప్రసరణ పై ప్రభావం చూస్తుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తినకండి. కొంతమంది బ్రేక్ ఫాస్ట్ లో ఉడికించిన గుడ్లు అలాగే చేపలు తినడం అలవాటు చేసుకుంటారు. నిజానికి గుడ్లు చేపల్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కలిపి తినడం వల్ల అరుగుదల శక్తి మందగిస్తుంది. మీరు తిన్న ఆహారం చాలా ఎక్కువ సేపు అరగడానికి టైం తీసుకుంటుంది.కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు కలిపి తినకండి. అలాగే పెరుగు చేపల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంటే మీరు చేపలతో భోజనం చేసిన తర్వాత తినకండి.. కొంతమందికి పెరుగుతో భోజనాన్ని ముగించడం అలవాటు కదా..

అలా మీ అలవాటును చేపల కూర తీసుకున్నప్పుడు మాత్రం అవాయిడ్ చేయండి. అయితే ఈ రెండు ప్రోటీన్ల మధ్య వ్యత్యాసం ఉందని కొంతమంది డాక్టర్లు చెబుతున్నారు. రెండింటిలోనూ వివిధ రకాల ప్రోటీన్లు ఉంటాయి.అందువల్ల పెరుగు చేపలను కలిపి తింటే జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది. ఎన్ని అనర్ధాలు ఉన్నాయో చూశారు కదా.. కాబట్టి డాక్టర్ సలహా మేరకు వారానికి రెండు సార్లు గాని లేదా మీ పర్సనల్ డాక్టర్ సూచించిన ప్రకారం మీ డైట్ లో చేపలను కచ్చితంగా చేర్చుకోండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేపల ద్వారా మనకు అందుతాయి..

Recent Posts

Rishabh Pant : ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 25 ఏళ్ల త‌ర్వాత‌ చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్..!

Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌తో…

4 hours ago

Actress : అత‌నితో పిల్ల‌ల‌ని క‌నాల‌ని ఎంతో ట్రై చేశాను.. కాని కుద‌ర‌లేద‌న్న స్టార్ భామ‌

Actress  : ఒకనాటి బాలీవుడ్‌ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం సినిమాల‌కి కాస్త దూరంగానే…

5 hours ago

Vangalapudi Anitha : నీకు మానవత్వం ఉందా జగన్..? కార్యకర్త కాన్వాయ్ కింద ప‌డితే పట్టించుకోకుండా వెళ్తావా..? : వంగలపూడి అనిత

Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…

6 hours ago

Warangal Congress : వ‌రంగ‌ల్ కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతుంది.. కొండా దంపతులు vs ఐదుగురు ఎమ్మెల్యేలు

Warangal Congress : కాంగ్రెస్‌ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్‌…

7 hours ago

RK Roja : గబ్బర్ సింగ్ ఇప్పుడు రబ్బర్ సింగ్ అయ్యాడు.. పవన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. వీడియో

RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…

8 hours ago

Telangana : నిజంగా గ్రేట్.. తెలంగాణలో ప్రభుత్వ స్కూల్స్ అన్ని ఫుల్.. అడ్మిషన్స్ లేవు బోర్డు..!

Telangana  : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…

9 hours ago

Wife : తల్లీ కూతుళ్లతో బ్యాంక్ ఉద్యోగి అక్రమ సంబంధం.. పెళ్లైన‌ వారంలో 2000 సార్లు ప్రియుడికి ఫోన్‌.. పోలీసుల విచారణ ఊహించ‌ని మ‌లుపులు..!

Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…

10 hours ago

Ration Cards : వారందరికీ రేషన్ కార్డ్స్ కట్… కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…

11 hours ago