
Fruits : మీరు ఈ పండ్లను కలిపి తింటున్నారా..? అయితే ఇక డేంజర్ లో పడక తప్పదు..!!
Fruits : పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే ఆరోగ్యాన్ని కలిగించే ఫ్రూట్స్ అన్నీ కలిపి తీసుకోవడం వలన కూడా ఆరోగ్యానికి ముప్పు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. సహజంగా చాలామంది కొన్ని రకాల ఫ్రూట్స్ ను కట్ చేసుకుని సలాడ్లా తింటూ ఉంటారు. అయితే అలా తినే ఫ్రూట్స్ లలో కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఏ ఏ పండ్లు కలిపి తింటే నష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని పండ్లను కలిపి తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
అందువల్ల కొన్ని రకాల పండ్లను ఇతర వాటితో కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.. క్యారెట్ నారింజపండు కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండిటిని కలిపి తింటే గుండెల్లో మంట మూత్రపిండాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అలాగే బొప్పాయి, నిమ్మకాయ రెండు కలిపి తింటే రక్తహీనత హిమోగ్లోబిన్ అస్మతులయతకు కారణం అవుతాయి. పిల్లలకు అత్యంత ప్రమాదకరమైనవి అలాగే పాలు నారింజ రెండింటిని కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అరటికాయ, జామకాయ కలిపి తినడం వలన గ్యాస్ ఏర్పడటం నిరంతర తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పండ్లు, కూరగాయలను ఎప్పుడూ కలపకూడదు. పండ్లలో ఎక్కువ చెక్కర ఉంటుంది. కనుక ఈ రెండు కలవడం వలన జీర్ణవ్యవస్థకు కష్టమవుతుంది. అలాగే పైనాపిల్ అండ్ పాలు పైనాపిల్ లో బ్రహ్మరన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది పాలతో కలుపుకుంటే కడుపులో గ్యాస్ వికారం ఇన్ఫెక్షన్లు తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడం కష్టమవుతుంది. శరీరంలో టాక్స్ ను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పిల్లలకు ప్రమాదకరం. కాబట్టి ఈ పండ్లను కలిపి తినకూడదు…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.