Fruits : పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే ఆరోగ్యాన్ని కలిగించే ఫ్రూట్స్ అన్నీ కలిపి తీసుకోవడం వలన కూడా ఆరోగ్యానికి ముప్పు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. సహజంగా చాలామంది కొన్ని రకాల ఫ్రూట్స్ ను కట్ చేసుకుని సలాడ్లా తింటూ ఉంటారు. అయితే అలా తినే ఫ్రూట్స్ లలో కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఏ ఏ పండ్లు కలిపి తింటే నష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని పండ్లను కలిపి తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
అందువల్ల కొన్ని రకాల పండ్లను ఇతర వాటితో కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.. క్యారెట్ నారింజపండు కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండిటిని కలిపి తింటే గుండెల్లో మంట మూత్రపిండాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అలాగే బొప్పాయి, నిమ్మకాయ రెండు కలిపి తింటే రక్తహీనత హిమోగ్లోబిన్ అస్మతులయతకు కారణం అవుతాయి. పిల్లలకు అత్యంత ప్రమాదకరమైనవి అలాగే పాలు నారింజ రెండింటిని కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అరటికాయ, జామకాయ కలిపి తినడం వలన గ్యాస్ ఏర్పడటం నిరంతర తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పండ్లు, కూరగాయలను ఎప్పుడూ కలపకూడదు. పండ్లలో ఎక్కువ చెక్కర ఉంటుంది. కనుక ఈ రెండు కలవడం వలన జీర్ణవ్యవస్థకు కష్టమవుతుంది. అలాగే పైనాపిల్ అండ్ పాలు పైనాపిల్ లో బ్రహ్మరన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది పాలతో కలుపుకుంటే కడుపులో గ్యాస్ వికారం ఇన్ఫెక్షన్లు తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడం కష్టమవుతుంది. శరీరంలో టాక్స్ ను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పిల్లలకు ప్రమాదకరం. కాబట్టి ఈ పండ్లను కలిపి తినకూడదు…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.