Afternoon Sleeping : నిద్ర అనేది ఎంతో అవసరం. నిద్ర లేని సమస్యతో ఇబ్బంది పడే వారికి ఎన్నో రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సరియైన నిద్ర లేకపోతే వారికి డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, గుండె సమస్యలు, జీర్ణ సమస్యలు ఇంకా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే సరియైన నిద్ర నిద్రించకపోయిన ఇబ్బందే.. నిద్ర అధికంగా నిద్రపోయిన ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. చాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు.. కొంతమందికి అది జీవితంలో ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది.
మధ్యాహ్నం భోజనం తర్వాత కచ్చితంగా పడుకుంటుంటారు. అయితే ఈ మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం ప్రమాదం తప్పదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్లు ఆరోగ్యాన్ని కూడా డేంజరే నట. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇది రాత్రి పూట నిద్రకు భంగం కలిగిస్తుంది.మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల స్ట్రోక్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో ఆడవారు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు పని చేసి చేసి అలసిపోయి భోజనం చేసి అలా పడుకుంటూ ఉంటారు. భోజనం చేయగానే అలసిపోయి ఉన్న ఉన్న శరీరం విశ్రాంతి కావాలంటుంది. దాంతో ఆటోమేటిక్గా కొందరు నిద్రపోతూ ఉంటారు.
ఒకవేళ ఆ అలవాటు మర్చిపోలేక పోతే ఓ 30 నిమిషాల పాటు నిద్రపోయి తర్వాత మేలుకోవాలి అని నిపుణులు చెప్తున్నారు. అంతేగాని మితిమీర నిద్రపోతే ఎన్నో వ్యాధులకు వెల్కమ్ చెప్పినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25% ఆటంకాలు ఎక్కువ. రాత్రి సమయంలో నిద్రను కోల్పోయే రూపనగ కూడా గుర్తించవచ్చు. రాత్రి సరియైన నిద్ర లేకపోతే అధిక రక్తపోటు ,డయాబెటిస్ గుండె జబ్బులు, ఊబకాయం, ఆందోళన లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అయితే చిన్నపిల్లలు , వృద్ధులు అనారోగ్యంగా ఉన్నవారు మాత్రం పగలు గరిష్టంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చు. మిగిలిన వారు గరిష్టంగా 10 నిమిషాల నుంచి అరగంటలోపు మాత్రమే పడుకోవాలి అంటున్నారు నిపుణులు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.