
Dengue : దేశంలో విపరీతంగా పెరుగుతున్న డెంగ్యూ... 50% శాంపిల్స్ లో పాజిటివ్...!
Dengue : వర్షాకాలం వచ్చింది అంటే వర్షంతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తీసుకొస్తుంది. అయితే ఈ వ్యాధుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దేశంలో డెంగ్యూ జ్వరం డేంజర్ బెల్ మోగిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు డెంగ్యూ జ్వరం వ్యాప్తిని తెలుసుకోవడానికి నమూనా పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూణే నగరం నుంచి వంద నమునాలను ఎన్ఐవికి వచ్చాయి. అయితే వీరిలో 50 మందికి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే వైద్యులు డెంగ్యూ వైరస్ లో మొత్తం నాలుగు రకాల సెరోటైప్ లు ఉన్నాయట. NIV ప్రసారం ఎక్కువ కేసుల్లో డెంగ్యూ – 2 సర్వర్ టైప్ గా నిర్ధారణ అవుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెస్ట్ కోసం వస్తున్నా శాంపిల్స్ లో చాలా వరకు డెంగు పాజిటివ్ నమోదు అవుతున్నాయని అలాగే రానున్న రోజుల్లో ఈ వ్యాధి తిరిగి వ్యాపించే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది.
ఈ సందర్భంగా NIV లోని చికెన్ గున్యా మరియు డెంగ్యూ విభాగాలకు సంబంధించిన డాక్టర్ అనురాధ త్రిపాటి మాట్లాడుతూ…. గోవా ,పూనే ,తెలంగాణ, యూపీ , బీహార్ నుంచి చికెన్ గునియా డెంగ్యూ పరీక్షల కోసం ప్రతి సంవత్సరం ఎన్ఐఏ 4000 నుంచి 5000 నమూనాలను స్వీకరిస్తుంది. అయితే జూన్ నెలలో 100 శాంపిలను పరీక్షించగా అందులో 50 మందికి డెంగ్యూ వైరల్ ఫీవర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఏడాది పూనే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో 487 డెంగ్యూ కేసులు నమోదు అయితే అందులో 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే పూణేతో పాటుగా దేశ రాజధాని ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాలలో కూడా డెంగ్యూ కేసులు నెమ్మదిగా నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
Dengue : దేశంలో విపరీతంగా పెరుగుతున్న డెంగ్యూ… 50% శాంపిల్స్ లో పాజిటివ్…!
ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ దేశంలోని పలు రాష్ట్రాల రుతుపవనాలు వచ్చాయి అని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో డెంగ్యూ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని దీని కారణంగా పలు ప్రాంతాలలో వర్షం నీరు నిల్వ ఉండడం వలన డెంగ్యూ ప్రమాదం ఉంది. నిలకడ ఉన్న నీటిలో డెంగ్యూ లార్వా అభివృద్ధి చెందుతుంది. ఈ దోమలు కుట్టడం ద్వారా డెంగ్యూ సోకుతుంది. అలాగే జూలై నుండి సెప్టెంబర్ వరకు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి. వర్షం ఎంత ఎక్కువగా కురిస్తే డెంగ్యూ ముప్పు ఎక్కువగా పెరుగుతుందని అజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి వారిలోనే డెంగ్యూ తీవ్రమైన లక్షణాలు ఉంటాయని తెలిపారు. అలాగే డెంగ్యూ షాక్ సిండోమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వలన ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్టాప్, టీవీ స్క్రీన్ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.