ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అనేది సాధారణంగా మారింది. అయితే వీరు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏది తినాలన్నా బాగా ఆలోచించి తీనాలి. అయితే ఈ సమస్యతో బాధపడే వారికి ఉల్లిపాయ ఒక వరం లాంటిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే రక్తంలో చక్కెర తగ్గించడానికి ఉల్లిపాయ సులభమైన మార్గం అని అంటున్నారు. అయితే ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకొని తినటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ ఉల్లిపాయను నిమ్మకాయ రసంలో నానబెట్టి తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలనేవి వేగంగా కంట్రోల్లో వస్తాయి. అలాగే ఉల్లిపాయ మరియు నిమ్మరసం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే షుగర్ సమస్యతో బాధపడే వారు కూడా ఉల్లిపాయను నిత్యం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే మీరు ప్రతిరోజు సలాడ్ లో పచ్చి ఉల్లిపాయను తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను తగ్గించడానికి నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ ఉత్తమమైన మార్గం అని అంటున్నారు…
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, పచ్చి ఉల్లిపాయను నిమ్మరసంతో తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని బెస్ట్ స్టార్టర్ గా కూడా చెబుతున్నారు. ఇది జీర్ణ క్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అయితే ఈ ఉల్లిపాయను సలాడ్ మరియు చట్నీ,వెజిటేబుల్ గ్రేవీ ఇలా ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది…
ఈ ఉల్లిపాయల్లో క్రోమియం మరియు సల్ఫర్ అనేవి ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షిస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి ని పెంచడంలో కూడా పచ్చి ఉల్లిపాయ హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ లో ఉంటాయి. అలాగే నిమ్మరసంలో నానబెట్టినటువంటి ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి వెంటనే తగ్గుతాయి…
Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…
Jaggery : బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…
Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…
Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…
Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…
Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండగా,…
Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే.. కేవలం…
This website uses cookies.