
Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా...? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..!
Burgers : నేటి సమాజంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ లో ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు. వీటిని ఒక టైం అంటూ లేకుండా ఏ టైం పడితే అప్పుడు తినేస్తూ ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం పరిశోధనలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు నిపుణులు. పిజ్జాలు,బర్గర్లు, మోమోస్ అంటే అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల 50 సంవత్సరాలు లేదా ఇంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి జీర్ణ క్యాన్సర్, పెద్ద ప్రేవు క్యాన్సర్, వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడించారు.
Burgers : బేకరీ ఫుడ్ పిజ్జా,బర్గర్లు తెగ తినేస్తున్నారా…? ఇక ఈ విషయం తెలిస్తే జన్మలో కూడా తిననే తినరు..!
ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్లీoడర్స్ యూనివర్సిటీలో రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, ఫాస్ట్ ఫుడ్,షుగర్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై, పరిశోధనలు నిర్వహించగా వీటిని తీసుకోవడం వల్లే అధికంగా క్యాన్సర్ బారిన పడుతున్నారని తేలింది. అలాగే బర్గర్లు, పిజ్జాలు,మెమోస్ వంటి బేకరీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో మంట కూడా వస్తుంది అంట. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం పెద్ద ప్రేమ్ క్యాన్సర్ కేసులు పెరుగుదల 50 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయంట.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం, వేయించిన ఆహారాలు, చెక్కర పానీయాలు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని తెలియజేశారు. ఎందుకంటే ఈ ఆహారాల్లో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటని మరియు క్యాన్సర్ కారకాలను పెంచుతాయి.ఈ ఫాస్ట్ ఫుడ్ రసాయనాలు,కృత్రిమ సంకలి తలాలను కలిగి ఉంటాయి. ఇది జీవ క్రియల్లో అసమతుల్యత చేస్తాయి. ఇవి ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీయటమే కాక క్యాన్సర్ కలిగించే కణాలను ఎక్కువగా పెంచుతాయి. ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ అయినా బర్గర్లు, పిజ్జాలు తగ్గించి వేసి, ఆరోగ్యకరమైనకొవ్వులు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అలాగే తక్కువ చక్కెర, తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతమేరకు తగ్గించవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.