ప్రస్తుతం చాలామంది ఉరుకుల బేరుకుల జీవితంలో సరియైన ఆహారాన్ని సక్రమంగా తీసుకోలేకపోతున్నారు.. ఇలా సరియైన ఆహారం తీసుకోలేకపోవడంతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.. కావున ఆహారం విషయంలో ఆరోగ్య నిపుణులు కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. వీటిని గనక అనుసరిస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. అయితే ఎటువంటి ఆహారం ఎప్పుడు తినాలి.. అనేది తప్పక తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని రకాల ఆహార పదార్థాలను పరిగడుపున తీసుకుంటే మంచిది.. అదే సమయంలో కొన్ని పదార్థాలను తీసుకుంటే మంచిది కాదు..
అయితే ఎటువంటి ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అయితే చాలామంది బెడ్ కాఫీ అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇది దీనిని నిద్ర నుంచి లేవగానే తాగుతూ ఉంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కానే కాదు. దీని వలన చాతిలో మంట, డిహైడ్రేషన్ లాంటి సమస్యలు వస్తాయి.. పరిగడుపున నీళ్లు తాగడం చాలా అవసరం. కానీ చల్లని నీళ్లను అసలు తాగకూడదు.. దీని వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీటిని తాగడం వలన మేలు జరుగుతుంది.
పరిగడుపున లేచిన వెంటనే మద్యం తాగడం మరి హానికరం. ఇది నేరుగా లివర్ పై పడుతుంది. మీ బ్లడ్ లో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి ఎన్నో అనారోగ్య సమస్యలకి కారణం అవుతుంది..
కొంతమంది మసాలా పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. అయితే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వీటి వలన కడుపులో ఆసిడిటీ లాంటి సమస్యలు వస్తాయి. ఫైబర్ కొట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం వాటిల్లుతుంది. దాని ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే పరిమిత మోతాల్లోనే ఫైబర్ పదార్థాలను తీసుకోవాలి. పరిగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.