Dry Skin In Summer : మీరు స్నానం చేశాక ఈ ఒక్క పొరపాటు చేశారంటే... పొడిబారిపోవడం కాయం...?
Dry Skin In Summer : వేసవికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోవడం జరుగుతుంది. దీంతో ముఖ చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి, పొడి చర్మాన్ని ఎలా మృదువుగా చేసుకోవాలో తెలుసుకోండి…
సాధారణంగా చర్మం కేవలం చలికాలంలోనే పొడిగా మారుతుందని ప్రజలు భావిస్తారు. కానీ వేసవిలో చర్మం పొడిగా మారుతుంది. ఎవరి చర్మం ఎల్లప్పుడూ పొడిగా ఉంటుందో వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి.చర్మం వేసవిలో ఎక్కువ పొడిగా ఉంటే,ఈ చిట్కాలు మీరు ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలతో మీ చర్మం అద్భుతంగా ఉంటుంది.
Dry Skin In Summer : మీరు స్నానం చేశాక ఈ ఒక్క పొరపాటు చేశారంటే… పొడిబారిపోవడం కాయం…?
అయిపోయిన చర్మ కణాలను తొలగించడానికి ఎక్స్ పోలియేషన్ అవసరం. కానీ ఎక్కువ ఎక్స్ పోయేట్టు చేయటం వల్ల చర్మ సహజ నూనెలు పోతాయి. చర్మం పొడిగా ఉంటే స్క్రబ్ చేయవద్దు. దీనివల్ల ఆ చర్మం మరింత పొడిగా మారే అవకాశం ఉంది.
మాయిశ్చరైసర్ ను ఎల్లప్పుడూ సరైన సమయంలో ఉపయోగించాలి, లేకపోతే మీకు ఓ ప్రయోజనం ఉండదు. చర్మం పొడి చర్మం అయితే స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైసర్ని రాయకండి. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైసర్ రాయడం వల్ల చర్మంలో పొడిభారటం పెరుగుతుంది. అలాగే, ఎమోనియట్స్, హ్యూమెక్టేంట్స్ అధికంగా ఉండే మాయిశ్చరైసర్ ని ఎంచుకోండి.
మనం ఎక్కువగా పొడిగా ఉంటే మీరు శనగపిండిని ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. కోసం శనగపిండితో తేనె కలిపి ముఖానికి పట్టించండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత ముఖం కడగాలి. ఇలా చేయడం వల్ల ముఖం అద్భుతంగా ఉంటుంది.
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
This website uses cookies.