Health benefits Of Raisins
Health Benefits Raisins : ద్రాక్ష పండ్లను ఎండబెట్టి తయారు చేస్తారు.ఎండ ద్రాక్ష అంటే చాలామందికి ఇష్టమే. వీటీని క్రిస్మస్ పండ్లు పిలుస్తారు. వీటిని స్వీట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉద్యోగులకు పిల్లలకు కిస్మిస్ పండ్లు మిస్ కాకుండా పెట్టండి. ఈ కిస్ మిస్ లో సోడియం, పాస్ఫరస్, దండిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. మహిళలు ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినడం వల్ల యూరిన్లో అమోనియా పెరగకుండా రాళ్లు చేరకుండా కాపాడుతుంది. చదువుకునే పిల్లలు రోజూ మూడు ఎండుద్రాక్షలను తినడం వల్ల మెదడు నరాలకు బలాన్ని ఇచ్చి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
నిద్రలేమి తో బాధపడేవారు రాత్రి సమయంలో వీటినే తింటుంటే రాత్రి సమయాల్లో చక్కని నిద్ర పట్టేలా చేస్తాయి. ఎవరైతే ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తుంటారో అలాంటి వారు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు నాలుగు లేదా ఐదు ఎనిమిది ద్రాక్షా లు తీసుకువెళ్లి మధ్య మధ్యలో తింటుంటే మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. ఎండుద్రాక్ష తరచూ తినటం వల్ల శరీరంలో పులుపును స్వీకరించే శక్తి గల ఆమ్లాలను సమానం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది. నరాలకు బలం కలగాలంటే రక్తపోటు తగ్గాలంటే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవ్వాలంటే ఒక గ్లాస్ పాలలో 50 గ్రాములు ఎండు ద్రాక్ష కలిపి తినటం మంచిది. రక్తం శుబ్రపడాలంటే మరియు నరాల బలానికి 10 ఎండు ద్రాక్షాలను కప్పు నీటిలో వేసి బాగా ఉడకబెట్టి గుజ్జుగా చేసి తాగటం వల్ల రక్తం పడుతుంది.
Health benefits Of Raisins
నిత్యం రాత్రిపూట నిద్రించే ముందు ఎండు ద్రాక్షతో పాటు సోంపును కలిపి తీసుకుంటుంటే మలబద్ధక సమస్య పోయి మలవిసర్జన సాఫీగా అవుతుంది. ఇవి మగవారికి శృంగార సామర్ధ్యాన్ని రెట్టింపు చేస్తాయి. శృంగార సమస్యలు ఉన్నవారు వీటిని తినటం వల్ల శృంగార ఆసక్తిని కలిగించి దాంపత్య జీవితం ఆనందమయం అయ్యేలా చేస్తాయి. ఇది రక్తహీనతకు మంచి మందుగా ఉపయోగపడుతుంది.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.