Categories: HealthNews

Jaggery Water : సమ్మర్ లో ఎక్కువ శక్తి ఉండాలంటే రోజు ఈ నీటిని తాగాల్సిందే…?

Advertisement
Advertisement

Jaggery Water : వేసవిలో శరీరం డిహైడ్రేషన్ గురై అలసటకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో వేసవి తాపాల నుంచి శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహజమైన మార్గంలో ఇటువంటి నీటిని గనుక తాగితే అద్భుత ఫలితాలను అందిస్తుంది. ఇది శరీరాన్ని డిహైడ్రేషన్ నివారణకు,జిర్ణ క్రియా మెరుగుదలకు,చర్మ ఆరోగ్యానికి అనేక,ప్రయోజనాలను అందిస్తుంది ఈ నీరు. ఎండాకాలంలో ఎండల వల్ల శరీరం అధిక వేడికి గురై శరీరం అలసిపోతుంది. దీంతో నీరసం వస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుటకు కొన్ని సహజమైన మార్గాలు చాలా ఉపయోగపడతాయి. అలా ఉపయోగపడే వాటిల్లో ఒకటి బెల్లం నీరు. నీటిని తాగితే శరీరానికి చల్లదనం అందడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. బెల్లం నీటిలో విటమిన్లు,ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బెల్లం నీళ్లు తాగితే తేలిగ్గా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.తల నొప్పులు, అలసట తగ్గిపోతాయి.

Advertisement

Jaggery Water : సమ్మర్ లో ఎక్కువ శక్తి ఉండాలంటే రోజు ఈ నీటిని తాగాల్సిందే…?

Jaggery Water వేసవిలో బెల్లం నీటి వల్ల ప్రయోజనాలు

సవిలో బెల్లం నీరు తాగితే శరీరంలోని ట్యాక్సీన్లు బయటకు విడుదల చేయబడతాయి. నీవల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.ఇంకా, చర్మం మెరుస్తుంది. స్కిన్ గ్లో కనిపిస్తుంది. మొటిమలు,తగ్గిపోతాయి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి,బెల్లం నీళ్లు తాగితే,హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఫలితంగా రక్తహీనత తగ్గుతుంది. అలసట లేకుండా శరీరానికి శక్తి అందుతుంది. మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. సవిలో అధిక చమటల వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం చేత శక్తి క్షీణిస్తుంది. దీంతో బెల్లం నీరు తాగితే శరీరానికి మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ అంది, డిహైడ్రేషన్కు గురికాదు. వేసవిలో ఈ బెల్లం నీరు చాలా ముఖ్యం. నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి శరీరాన్ని రక్షణ బలంగా మార్చి,వాతావరణ మార్పుల వల్ల వచ్చే,జలుబు,దగ్గు, వైరల్ ఫీవర్ వంటి ఇన్ఫెక్షన్ వారి నుంచి రక్షిస్తుంది రోజు తాగడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది.

Advertisement

వేసవిలో చాలామందికి హిట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. నీళ్లు తాగితే శరీరం చల్లగా మారి, వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. తల తిరుగుట,నీరసం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది. ఎల్లం నీళ్లు లివర్ను శుభ్రంగా ఉంచుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది. దీనివల్ల కాలయ సంబంధిత సమస్యలు తక్కువ అవుతాయి.శరీరం లో ఉండే హానికర పదార్థాలు బయటకు పోతాయి. బెల్లం నీళ్లు,జీర్ణ క్రియలు మెరుగు పరుస్తాయి.వేసవిలో తిన్న ఆహారం జీర్ణం కావడం కాస్త కష్టంగా ఉంటుంది. అప్పుడు, బెల్లం నీళ్లు తాగితే కడుపు బాగా పనిచేస్తుంది. ఉబ్బసం తగ్గిపోతుంది గట్ ఆరోగ్యం మెరుగవుతుంది. వేసవిలో తేలిగ్గా అలసిపోవడం,సాధారణం బెల్లం నీరు తాగితే శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. బలహీనత,నీరసం ఉండదు.పనిచేసే శక్తి కూడా పెరుగుతుంది.రోజువారి జీవితంలో శక్తివంతంగా ఉండేందుకు, ఈ బెల్లం నీరు ఎంతో సహాయపడుతుంది.

Advertisement

Recent Posts

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

33 minutes ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

3 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

4 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

5 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

6 hours ago

Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!

Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…

8 hours ago