Ys Jagan : మరోసారి జగన్ అమరావతి పై తన అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడా..?
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హాజరు అవుతున్న ఈ వేడుకకు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రభుత్వం జగన్కు అధికారికంగా ఆహ్వాన పత్రికను పంపినప్పటికీ, ఆయన సభకు ఆసక్తి చూపకుండానే బెంగళూరు వెళ్లిపోయినట్లు సమాచారం. గతంలో 2015లో అమరావతి ప్రారంభోత్సవానికి కూడా జగన్ హాజరుకాలేదు.
Ys Jagan : మరోసారి జగన్ అమరావతి పై తన అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడా..?
జగన్ సీఎంగా ఉన్నప్పుడు మూడు రాజధానుల నినాదాన్ని తెరపైకి తెచ్చి, అమరావతి అభివృద్ధిని పూర్తిగా నిలిపివేశాడు. అమరావతి రైతుల నిరసనల మధ్య ఆయన తీసుకున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా రెండు సంవత్సరాలపాటు ఉద్యమం చేసిన రైతులు ఇప్పటికీ జగన్ పాలనపై గట్టిగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి పునఃప్రారంభం జరగడాన్ని ఆయా రైతులు విజయంగా భావిస్తున్నారు.
ఇక ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరైన సభకు జగన్ దూరంగా ఉండటం ఆయన రాజకీయ ధోరణిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇచ్చే నేతగా కాకుండా, విభజనను ప్రోత్సహించిన వ్యక్తిగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి వ్యవహారంలో జగన్కు ఉన్న అనాసక్తి, గత పాలనలో తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఆయనను ఇప్పుడు కూడా ఈ అంశానికి దూరంగా ఉంచినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
This website uses cookies.