Categories: ExclusiveHealthNews

TEA Powder : మిగిలిన టీ పౌడర్ ను పారేస్తున్నారా… దానిలో ఉన్న రహస్యం తెలిస్తే షాక్ అవుతారు…!!

Advertisement
Advertisement

TEA Powder : సహజంగా చాయ్ చేసిన తర్వాత దానిని వడకట్టగా మిగిలిన టీ పౌడర్ ను పారేస్తూ ఉంటాము.. అయితే ఈ పడేసిన దాంట్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..సహజంగా టీ అంటే అందరూ ఇష్టపడి తాగుతూ ఉంటారు.. నిత్యం నాలుగైదు సార్లు టీ తాగేవాళ్లు మనలో కూడా చాలామంది ఉంటారు. టీ ఆకుల వాడకం అధికంగానే ఉంటుంది సాధారణంగా టీ తయారుచేసిన టీ ఆకులను పడేస్తూ ఉంటారు. చెత్తగా మీరు పడేస్తున్న ఈ టీ ఆకుల్లో చాలా సహాయకరమైన విషయాలు ఉన్నాయి. టీ తయారుచేసిన తర్వాత మిగిలిన టి పౌడర్ ను మీరు ఎంత ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.. మిగిలిపోయిన చాయ్ పత్తి ఎలా వినియోగించాలి.. *ఈగలను తరిమి కొట్టడానికి: మిగిలిన చాయ్ పత్తి సహాయంతో మీరు ఇంట్లో ఈగలను తరిమికొట్టవచ్చు. దీనికోసం మీరు ముందుగా మిగిలిన టీ పౌడర్ ను మరగబెట్టాలి. తర్వాత ఈ నీటిలో ఈగలు ఉన్న ప్రదేశాన్ని తుడుచుకోవాలి.

Advertisement

hrow away the rest of the TEA Powder

ఈ విధంగా చేయడం వల్ల ఈగలు ను తరిమికొట్టవచ్చు..*వం టగది బాక్స్లను శుభ్రపరచడం : వంట గదిలో ఉన్న పాత పెట్టల నుంచి వాసన వస్తుంటే మీరు వాటి వాసనను తొలగించడానికి ఈ చాయ్ పత్తిని వాడవచ్చు. దానికోసం ముందుగా మిగిలిన చాయ్ పత్తిని బాగా మరగబెట్టాలి. తర్వాత ఆ బాక్స్లను అదే నీటిలో నానబెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల బాక్సులు నుంచి వచ్చే వాసన పోతుంది.. *మొక్కలకు పోషణ: చాలామంది ఇంట్లో మొక్కలు నాటడానికి ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు కొన్ని కారణాలవల్లే వాటిని జాగ్రత్తగా చూసుకోలేరు. దాని వలన సరైన పోషకాహారం తీసుకోకపోవడం వలన అవి చనిపోతూ ఉంటాయి. మొక్కలను పోషించడానికి మీరు మిగిలిన ఈ చాయ్ పత్తి నీ మొక్కలకు ఎరువుగా వేసుకోవచ్చు.. *మళ్లీ వాడవచ్చు: మిగిలిన టీ ఆకులను మళ్లీ వినియోగించవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనికోసం ముందుగా మిగిలిన టీ ఆకులను బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి.

Advertisement

తర్వాత వాటిని గాలి చొరబడని బాక్సులు భద్రపరుచుకోవాలి. మీరు ఈ టీ ఆకులను మళ్ళీ టీ చేయడానికి కూడా వాడుకోవచ్చు.. *గాయాలు మానిపోతాయి: టీ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శరీర గాయాలను తగ్గించడానికి దీనిని వాడుకోవచ్చు. ముందుగా మిగిలిన టీ ఆకులను శుభ్రం చేసి తర్వాత నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత గాయం పై నెమ్మదిగా రుద్దాలి. కొంత సమయం తర్వాత శుభ్రమైన నీటితో గాయాన్ని కడగాలి ఈ చిట్కా గాయాలను తొందరగా నయం చేయడానికి ఉపయోగపడుతుంది. *నూనె పాత్రలను శుబ్రపరచడానికి: కొన్ని పాత్రలను చాలాసార్లు కడిగినప్పటికీ వాటికి ఉన్న జిడ్డు అసలు పోదు. దానిని తొలగించడానికి మీరు మిగిలిన ఈ ఆకులను వాడవచ్చు. నూనె పాత్రలు శుభ్రం చేయడానికి మిగిలిన టీ ఆకులను బాగా మరిగించి ఆపై వాటిని శుభ్రం చేసుకోవాలి..

Advertisement

Recent Posts

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

47 minutes ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

2 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

3 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

4 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

5 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

6 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

7 hours ago

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

15 hours ago