Tongue : ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ తో మరణిస్తున్నట్లు కొన్ని అధ్యాయానాలు చెబుతున్నాయి. అందుకే క్యాన్సర్ పేరు చెప్పగానే చాలామంది భయపడతారు. ఇక క్యాన్సర్ వస్తే మరణించడం ఒక్కటే దిక్కని కూడా చాలామంది అపోహ పెట్టుకుంటారు. ఇక క్యాన్సర్ని ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేయి దాటినట్టే కాబట్టి ఎంత భయంకరమైన క్యాన్సర్ నైనా ముందుగా మనం ఎలా గుర్తించాలి? అసలు క్యాన్సర్ బారిన పడటానికి కారణాలేంటి? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడతారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాల గురించి ముందుగా తెలుసుకుందాం.
క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలి. డైట్ లో జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, రోడ్ సైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోండి. కొందరు వ్యక్తులు మద్యానికి బానిసలు అవుతారు.కొందరు చుక్క లేనిదే రోజు గడపరు కనీసం ఒక్క పెగ్గైన పడాల్సింది. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.. ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే నోరు, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. మందు మితంగా తాగితే ఓకే.. కానీ అతిగా తాగితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. మాంసాహారం అందులోనూ రెడ్ మీట్ ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే వ్యక్తులకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. మటన్ ఎందుకు వస్తాయి.
ప్రాసెస్ ఏమిటంటే ప్యాకింగ్ చేసిన మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు. మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే దాన్ని తగ్గించండి. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా యువత ఇలాంటి వాటిని ఎక్కువగా తింటున్నారు. మనం ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్న ఇంటి ఆహారమే తింటూ ఉన్న సరే ఆయిల్ సరైన పద్ధతిలో వినియోగించకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో కనితలు పెరగకుండా ఉంటాయి. ఇక క్యాన్సర్ ను తగ్గించే ఆహార పదార్థాలు ఏంటో మనం చూద్దాం.. అవకాడో ఇందులో అధికంగా ఉండే బ్లూటూత్ అనే శక్తివంతమైన క్యాన్సర్ ను అడ్డుకోవడం ద్వారా అన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది.
అందుకే ఈ బ్లూటూత్ మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ గా పిలుస్తారు. అలాంటి వాళ్ళు నేరుగా సెలీనియం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది. వాల్నట్స్ అవిసె గింజల్లోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు క్యాన్సర్లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అవిసె గింజలతో పాటు ఇతర తృణ ధాన్యాలలో పీచుతో పేగు మన ద్వార క్యాన్సర్లను నిరోధించవచ్చు.. కంతుల పరిమాణాన్ని తగ్గించడంతోపాటు మంటను తగ్గించడం ద్వారా క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. అందుకే కప్పు నీళ్లలో టీస్పూన్ పసుపుతో పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి రోజు తాగితే ఫలితం ఉంటుంది. ఏదేమైనా ముందుగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఒత్తిడి చికాకు కోపం తగ్గించుకుంటే చాలా రకాల రోగాల భారం నుంచి మనం బయటపడొచ్చు. వైద్యుల సలహాలు తీసుకుంటూ ఉండడం మన ఆరోగ్యా నికి ఎంతైనా అవసరం…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.