పురుషులలో ఆ సామర్ధ్యం తగ్గడానికి ఇలాంటి ఆహారమే కారణం...!
ప్రపంచవ్యాప్తంగా 50% మగవాళ్లు ఆ సామర్ధ్యం తగ్గిపోతుంది.. గత 50 సంవత్సరాలలో జరిపిన పరిశోధనలో కొత్త విశ్లేషణ ప్రకారం ఇది జార్జ్ నియాలోని ఫెయిర్ ఫ్యాక్స్ లోని జార్జ్ మాసం విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యయన రచయిత్రి తెలియజేశారు.. ప్రపంచవ్యాప్తంగా వాడే రెండు సాధారణ పురుగుమందులు కార్బోనేట్, ఆర్గానోపా స్బిట్స్ ఈ పురుగుల మందుల వలన మగవారిపట్ల తెలియని సమస్యలు వస్తున్నాయని చెప్పారు.. తాజాగా ఉత్పత్తులతో ఆహారాన్ని తయారు చేయడానికి ముందు తర్వాత 20 సెకండ్ల పాటు వేడి నీరు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
కూరగాయలు తినేముందు ఉత్పత్తులను శుభ్రం చేసుకోవాలి. వాటి మీద బ్యాక్టీరియా లు మురికి లేకుండా చేసుకోవాలి. సీతాఫలాలు, ఆపిల్ లాంటి దృఢమైన ఉత్పత్తులు స్క్రబ్ చేయడానికి శుభ్రమైన కూరగాయలు కు వినియోగించడం మంచిది.. ప్రపంచంలో అధికంగా వినియోగించే రసాయన సమ్మేళల్లో ఒకటి ఆర్గానో పాస్పెట్లు పురుగుమందు దీనిని కలుపు చంపడానికి వాడుతుంటారు. రకరకాల తెగుళ్ల నియంత్రణ కోసం వాడుతుంటారు. పురుగుమందును తయారు చేయడానికి ఆర్గా పాస్పీట్లను వినియోగిస్తారు. మగవారిలో సంతానోత్పత్తికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రసాయనాలను వాడడం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
కావున మగవారిలో ఆ సామర్ధ్యం తగ్గి సంతాన ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.. అయితే ఓ పరిశోధన ప్రకారం ఆర్గానో పాస్పిటలు, ఎన్ మిథైల్ కార్ మెట్ వంటి పురుగుమందులు వినియోగించే ఆహారాన్ని తిన్న వ్యవసాయం చేసే సమయంలో ఈ పెస్టిసైడ్ని వాడిన మగవారిలో ఆ సామర్ధ్యం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పురుగుమందుల్లోని రసాయనాలు మగవారిలోని సె.. హార్మోన్లు నేరుగా ప్రభావితం చేయడంతో పాటు వృషభనాలను దెబ్బతీయడం అలాగే మెదడు న్యూరో ట్రాన్స్మిటర్ల పై ప్రభావం చూపుతున్నాయని మేము జంతువుల మీద చేసిన పరిశోధన ప్రకారం వెళ్లడైందని తెలిపారు..
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
HoneyMoon : మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహం జరిగిన నాలుగు రోజులకే…
This website uses cookies.