పురుషులలో ఆ సామర్ధ్యం తగ్గడానికి ఇలాంటి ఆహారమే కారణం...!
ప్రపంచవ్యాప్తంగా 50% మగవాళ్లు ఆ సామర్ధ్యం తగ్గిపోతుంది.. గత 50 సంవత్సరాలలో జరిపిన పరిశోధనలో కొత్త విశ్లేషణ ప్రకారం ఇది జార్జ్ నియాలోని ఫెయిర్ ఫ్యాక్స్ లోని జార్జ్ మాసం విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యయన రచయిత్రి తెలియజేశారు.. ప్రపంచవ్యాప్తంగా వాడే రెండు సాధారణ పురుగుమందులు కార్బోనేట్, ఆర్గానోపా స్బిట్స్ ఈ పురుగుల మందుల వలన మగవారిపట్ల తెలియని సమస్యలు వస్తున్నాయని చెప్పారు.. తాజాగా ఉత్పత్తులతో ఆహారాన్ని తయారు చేయడానికి ముందు తర్వాత 20 సెకండ్ల పాటు వేడి నీరు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
కూరగాయలు తినేముందు ఉత్పత్తులను శుభ్రం చేసుకోవాలి. వాటి మీద బ్యాక్టీరియా లు మురికి లేకుండా చేసుకోవాలి. సీతాఫలాలు, ఆపిల్ లాంటి దృఢమైన ఉత్పత్తులు స్క్రబ్ చేయడానికి శుభ్రమైన కూరగాయలు కు వినియోగించడం మంచిది.. ప్రపంచంలో అధికంగా వినియోగించే రసాయన సమ్మేళల్లో ఒకటి ఆర్గానో పాస్పెట్లు పురుగుమందు దీనిని కలుపు చంపడానికి వాడుతుంటారు. రకరకాల తెగుళ్ల నియంత్రణ కోసం వాడుతుంటారు. పురుగుమందును తయారు చేయడానికి ఆర్గా పాస్పీట్లను వినియోగిస్తారు. మగవారిలో సంతానోత్పత్తికి ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. రసాయనాలను వాడడం వలన కలిగే ప్రతికూల ప్రభావాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
కావున మగవారిలో ఆ సామర్ధ్యం తగ్గి సంతాన ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.. అయితే ఓ పరిశోధన ప్రకారం ఆర్గానో పాస్పిటలు, ఎన్ మిథైల్ కార్ మెట్ వంటి పురుగుమందులు వినియోగించే ఆహారాన్ని తిన్న వ్యవసాయం చేసే సమయంలో ఈ పెస్టిసైడ్ని వాడిన మగవారిలో ఆ సామర్ధ్యం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పురుగుమందుల్లోని రసాయనాలు మగవారిలోని సె.. హార్మోన్లు నేరుగా ప్రభావితం చేయడంతో పాటు వృషభనాలను దెబ్బతీయడం అలాగే మెదడు న్యూరో ట్రాన్స్మిటర్ల పై ప్రభావం చూపుతున్నాయని మేము జంతువుల మీద చేసిన పరిశోధన ప్రకారం వెళ్లడైందని తెలిపారు..
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.