Neglecting it is like saying welcome to brain stroke
Brain Stroke ; ప్రపంచం వ్యాప్తంగా చాలామంది ఎంతో ప్రమాదకరమైన వ్యాధులతో మరణిస్తున్నారు.. ఆ ప్రమాదకరమైన వ్యాధులలో ముఖ్యమైనది బ్రెయిన్ స్ట్రోక్. ఇది వస్తే ఎటువంటి వారైనా కుప్ప కూలిపోవాల్సిందే.. ఈ పక్షవాతం బారిన పడితే శరీరంలో సగభాగం పనిచేయదు. తినలేరు, నడవలేదు, మాట్లాడలేరు, వారు మంచానికి అంకితం అయిపోతారు. ఈ పక్షవాతం వస్తే మొదటి గంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను రక్షించుకోవచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు శరీర సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ ఆకృతి, చేతులు మెలితిప్పడం, పాదాలతో వక్రతలాంటి సంకేతాలు కనబడతాయి.
Neglecting it is like saying welcome to brain stroke
మెదడులో సిరలు పగిలిపోవడం వలన ఈ పక్షవాతం సమస్య వస్తుంది. సిరల్లో పలకమ్ పేరుకుపోయిన ఎక్కువ రక్తపోటు ఉన్నవాళ్లకి ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు ఉన్న కాలంలో కొంతమందిలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత హేమరిది స్ట్రోక్ కు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని మూలంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ప్రతిరోజు తీసుకునే ఆహారాల వలన ఎన్నో సమస్యలు వచ్చి పడుతున్నాయి. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా బ్రెడ్ తో తయారు చేసే ఆహార పదార్థాలకి చెక్ పెట్టాలని చెప్తున్నారు.
బ్లడ్ లో సోడియం లేబుల్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. వీటిని అధిక రక్తపోటు సమస్యతో ఉన్నవాళ్లు తినడం వలన వారికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. శాన్విడ్చ్లు తినేవారికి అతిగా తినడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే సోడియం కలిగిన ఆహారాలు ఎక్కువగా తీసుకున్న ఇటువంటి ఇబ్బందులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. ఇటువంటివారు ఆమ్లెట్, గుడ్లు నిత్యం తీసుకోవడం వలన మెదడులో సిరలు పగిలిపోవే అవకాశం ఉందట. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు ఫ్రైలు తీసుకోవడం మానుకోవాలి. అధిక రక్త ఫోటో ఉన్నవాళ్లు ఈ రకమైన ఆహారాలకు చెక్ పెట్టాలి.. వీటిని మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు..
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.