Categories: ExclusiveHealthNews

Rajaswala : 8 ఏళ్లకే రజస్వల అవుతున్న ఆడపిల్లలు… కారణం తెలిస్తే షాక్ అవుతారు…!!

Advertisement
Advertisement

Rajaswala : మారిన జీవనశైలో కారణమేదైనా గాని ఈమధ్య 8 సంవత్సరాలు లేదా తొమ్మిది ఏళ్ళకే ఆడపిల్లలు రజస్వలవుతున్నారు. అయితే ఇది ఏ వయసులో అవ్వాలి అనేదానికి ఖచ్చితమైన ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ పది సంవత్సరాలు దాటిన తర్వాత అమ్మాయిలు ఎప్పుడైనా సరే రజస్వల అయ్యే అవకాశాలు ఉంటాయి. నిజానికి 12 ఏళ్లు దాటిన తర్వాత రజస్వాలైతే అది ఆరోగ్యమే.. 10 సంవత్సరాల లోపు గనుక అయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అసలు 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు రజస్థల అవ్వడానికి కారణాలు ఏంటి ఇటువంటి వివరాలన్నీ చూద్దాం. ఆడపిల్ల పుట్టింది అని కొంతమంది అతిగారాభం చేస్తూ ఉంటారు.

Advertisement

దానివల్ల జంక్ ఫుడ్ తినడం శారీరక వ్యాయామం లేకపోవడం దాంతో ఒళ్ళు కూడా కాస్త పెరిగి ఉబకాయానికి దారి తీయడం చిన్న వయసులోనే హార్మోన్ల సమతుల్యత ఏర్పడడం వంటి కారణాలవల్ల పదేళ్ల లోపు పిల్లలే రజస్వల ఆవ్వడం జరుగుతుంది.గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు సిటీస్లో ఉండే పిల్లలకు కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అందుకే అక్కడ అమ్మాయిలు కాస్త ఆలస్యంగానే అవుతుంటారు. ఇలా 10 సంవత్సరాల కంటే ముందే రజస్థులైన అమ్మాయిలు విషయంలో కొంచెం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తొందరగా రజస్వల అయితే తొందరగా పిసిఒడి సమస్య ఎదుర్కొనే అవకాశాలుంటాయి.

Advertisement

rendova Rajaswala niyamalu in telugu

ఇలా అవ్వకుండా ఉండాలంటే దుంపలు, పంచదార తగు మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండాలి. రజాస్వాళ త్వరగా అయ్యే అమ్మాయిలు ఒంటరితనం వ్యక్తిత్వ సమస్యలు త్వరగా లైంగిక చర్యలో పాల్గొనడం లాంటి ముప్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నాయి. అందుకే ఈ వయసులో పిల్లలకు ఎక్కువగా తల్లి తోడుగా ఉంటూ ఉండాలి. మానసికంగా శారీరకంగా వారు ఎదుగుదలకు తల్లి వారికి సంరక్షకురాలుగా ఉండాలి. అంతేకాకుండా ఎక్కువగా ఫోన్ ని అలవాటు చేయకుండా ఉండాలి. ఆ ఫోన్లో వాళ్ళు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారు అనే విషయాలు కూడా తల్లి గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ వయసులో ఆరు ముందు చేంజ్ అవుతుంటాయి.

కాబట్టి వాళ్లని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత తల్లిది. సమయంలో కడుపునొప్పి నుంచి బయటపడడానికి అరటి పండు లోని మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ మీ పేరు కదలికలను చెక్కుచెదరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది మూడు రిలాక్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక నారింజ నారింజలో విటమిన్ డి కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఆందోళన చిరాకు ఇటువంటి వాటి నుండి కూడా ఉపశమనం పొందొచ్చు. అలాగే నిమ్మ దానిమ్మ ద్రాక్ష వంటి నారింజలాగే పనిచేస్తాయి. వీటిలో ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే పదిహేనులో పది రజస్వల అవ్వకుండా పిల్లల్ని కాపాడుకోవచ్చు..

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

38 minutes ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

2 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

3 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

4 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

6 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

7 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

10 hours ago