Paracetamol : ఒంట్లో చిన్న అసౌకర్యంగా అనిపించినా పారాసెటమాల్ వేసేస్తుంటాం. ఇక కాస్త జలుబు, జ్వరం అనిపించినా మనలో చాలా మంది వైద్యులను సంప్రదించకుండానే పారాసెటమాల్ లేదా డోలో ట్యాబ్లెట్ వేసుకుంటారు. కరోనాకంటే ముందుకు ఇలాంటి అలవాటు చాలా మందికి ఉండేది. కానీ ప్రస్తుతం కరోనా సమయంలో ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు డాక్టర్లు. ఏయే మాత్రలు ఎలాంటి సమయంలో ఎంత మేరకు తీసుకోవాలనే దానిపై అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.
లేదంటే వైద్యులను సంప్రదించాలని అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్యాబ్లెట్స్ మింగితే అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తు్న్నారు.చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు జ్వరం వచ్చిన సమయంలో వారికి ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు, వారి ఎత్తు, బరువు ఆధారంగా ట్యాబ్లెట్ మోతాదు డాక్టర్లు నిర్ణయిస్తారని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెద్ద వారు జ్వరంతో బాధపడితే 4 నుంచి 6 గంటల మధ్య పారాసెటమాట్ టాబ్లెట్ 300mg – 650 mg తీసుకోవాలట. 6 గంటల తర్వాత 500mg తీసుకోవాలట. ఇక పిల్లలకు జ్వరం వస్తే నెల కంటే తక్కువగా వయస్సున్న వారు 10 నుంచి 15 mg పారాసెటమాల్ తీసుకోవాలి.
దీనిని 4 నుంచి 6 గంటల మధ్య వ్యవధిలో ఇవ్వాలి. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలందరికీ ఇలాగే ఇవ్వాలి. జ్వరం రాగానే 2 నుంచి 3 గంటల్లో ట్యాబ్లెట్స్ వేసుకోవడం చాలా డేంజర్ అని చెబుతున్నారు వైద్య నిపుణులు. కంటిన్యూగా 3 రోజుల పాటు పారాసెటమాల్ ట్యాబ్లెబ్ వేసుకున్నా.. జ్వరం తగ్గకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. అంతే కానీ డాక్టర్ల సలహా తీసుకోకుండా రోజుల తరబడి ట్యాబ్లెట్స్ వాడటం మంచిది కాదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదముంది. సో.. ట్యాబ్లెట్ వాడే ముందు బీ కేర్ ఫుల్..
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.