Categories: HealthNews

Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది…ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే…?

Advertisement
Published by
Advertisement

Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం ఉప్పుని ఎక్కువగా తింటే మాత్రం పెనుముప్పుగా మారి ప్రమాదం ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ ఉప్పు ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది అని, ఉప్పు విషయంలో సమానమని ఈ విషయంలో జాగ్రత్త ఉండకపోతే ప్రమాదాలు తప్పవని. పంచ ఆరోగ్య సంస్థ ఉప్పు విషయంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది… నువ్వు ఏం తెలియజేస్తున్నారు…. అనే విషయం తెలుసుకుoదాం …. మనం తీసుకునే ఉప్పు పెనుముప్పుగా మారుతుంది. ఉప్పు నీ ప్రతి రోజు కూడా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. లేదని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు వాటిలాల్సిందే. ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఎక్కువగా తీసుకుంటే మాత్రం హై బీపీ గుండె జబ్బులు వంటి సమస్యలు మరియు చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శలను విడుదల చేసింది.

Advertisement

Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది…ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే…?

Salt ఎక్కువ‌గా ఉప్పు తిసుకుంటే

సోడియం కలిగిన ఉప్పును తక్కువగా తినాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. ఆహారంలో సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కాకోకుండా పొటాషియం ఉన్న తక్కువ సోడియం సాల్ట్ ను వాడాలని తెలియజేస్తున్నారు. ఈ ఉత్తర్వు పెద్దలు, ఆరోగ్యకరమైన వ్యక్తుల కోసం మాత్రమేనని… గర్భిణీలు, పిల్లలు, ఈ సమస్యతో బాధపడేవారు సాధారణ ఉప్పుని తినాలని తెలియజేస్తున్నారు. మీరు తక్కువ సోడియం ఉన్న ఉప్పుని తినకూడదు. సోడియం యొక్క వినియోగం రోజుకు రెండు గ్రాములు తగ్గించాలి. WHO ఇప్పటికే జారీ చేసిన విషయాలు తెలిసింది…

Advertisement

ఉప్పు ఎక్కువగా గానీ లేదా తక్కువగా కానీ వాడకూడదు. తక్కువగా వాడితే లోబీపీ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా వాడితే హై బీపీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సమతుల్య పరిమాణంలో తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములు ఉప్పుని తినాలి… కానీ భారతీయులు సగటుకు రోజుకు 10 గ్రాముల ఉప్పుని తింటున్నాడు. అధిక పరిమాణంలో ఉప్పుని తీసుకుంటే శరీరంలో సోడియం పరిమాణం పెరిగి. అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ మరియు భారత ఆరోగ్య నిపుణులు తెలియజేసేది WHO మార్గదర్శకాలుగా భారతీయులకు మరింత ఉపయోగకరంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారతీయులకు ఉప్పును విడిగా తినే అలవాటు కూడా ఉంది. భారతీయులు చాలామంది తినే టేపులు ముందల ఉప్పు డబ్బాతో ఉండి కూర్చొని ఉంటారు. ఆహారంలో ఉప్పు సరిపోలేదని చల్లుకొని మరి తింటుంటారు. ఇలా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సంస్థ, ఈ నిర్ణయం భారతీయులకు ముఖ్యమైనదని తెలియజేసింది. ఎక్కువ తినవద్దు అనే విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సరియైన ఆ సమతుల్య పరిమాణంలో ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కానీ తక్కువ కానీ తీసుకోకూడదు.

ఉప్పును ఎక్కువ తీసుకుంటే  విషం

ఉప్పుని ఎక్కువగా తింటే ఆరోగ్యం విషయంలో విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తపోటు కూడా వేగంగా పెరుగుతుంది. అలాగే గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఉప్పును ఎక్కువగా తింటే ఒక వ్యక్తి యొక్క కిడ్నీలు, కాలేయం, రక్తం కూడా ప్రభావితం అవుతాయి. అదనపు ఉప్పుని తీసుకుంటే మాత్రం సిరలో నీటి పరిమాణం పెరిగే మనిషి ఉబ్బినట్టుగా అవుతారు. వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఇలాంటి సమయంలోనే భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాలను పాటించాలి.

ఉప్పుని ఎక్కువగా తింటే వచ్చే నష్టాలు

రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కడుపు సంబంధించిన సమస్యలు వస్తాయి. మూత్రపిండాల వ్యాధులకు గురవుతారు. బరువు పెరుగుతారు. డిఐడరేషన్ మరియు చర్మ సమస్యలు వస్తాయి.

Advertisement

Recent Posts

Revanth Reddy vs Harish Rao : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి హరీశ్ రావు వస్తారా?.. రేవంత్ వ్యాఖ్యల వెనుక ఐదు కారణాలు

Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…

48 minutes ago

Hyper Aadi : హైపర్ ఆది చదువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. జబర్దస్త్ స్టార్ మార్కుల మెమోలు వైరల్..!

Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…

2 hours ago

PM Kisan : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ విడతపై కీలక అప్‌డేట్, ఇలా స్టేటస్ చెక్ చేయండి..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…

3 hours ago

WhatsApp : వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ ఎలా చేయాలి? చాలా మందికి తెలియని ట్రిక్స్ ఇవే!

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…

4 hours ago

Pirzadiguda Pedda Cheruvu : పిర్జాదిగూడ పెద్ద చెరువు కబ్జాలపై అధికారుల కంటితుడుపు చర్యలా..?

Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

5 hours ago

Cousins and Kalyanams Movie Review : కజిన్స్ అండ్ కళ్యాణమ్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…

5 hours ago

Koppula Vena Reddy : పిన్నాని యల్లయ్య వర్ధంతి.. వృద్ధాశ్రమంలో అన్నదానం.. కొప్పుల వేణారెడ్డి..!

Koppula Vena Reddy  : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…

6 hours ago

Vijay Trisha : అజిత్ ఇంటికి ఒకే కాన్వాయ్‌లో విజయ్, త్రిష.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…

6 hours ago

Parameshwar Reddy : ఉప్పల్ ప్రజలకు భరోసా.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎంపీఆర్

Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…

7 hours ago

Husband : నేను చ‌చ్చిపోతా.. నా భార్య టార్చ్ త‌ట్టుకోలేక‌పోతున్న‌.. భ‌ర్త కలెక్టర్‌కు లేఖ..!

Husband  : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…

8 hours ago

Farmers Good News : రైతులకు శుభవార్త.. వ్యవసాయ రంగంలో కొత్త ఆశలు..!

Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…

9 hours ago

Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo కొత్త సంచలనం.. S60 సిరీస్ ఫీచర్లు చూస్తే ఆశ్చర్యమే!

Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…

10 hours ago