
Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది...ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే...?
Salt : ఈ రోజుల్లో ఉప్పును ప్రతి ఒక్కరు కూడా ఎంత పడితే అంత తింటున్న ఉన్నారు. వారి కోసం ఉప్పుని ఎక్కువగా తింటే మాత్రం పెనుముప్పుగా మారి ప్రమాదం ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఈ ఉప్పు ఎన్నో ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది అని, ఉప్పు విషయంలో సమానమని ఈ విషయంలో జాగ్రత్త ఉండకపోతే ప్రమాదాలు తప్పవని. పంచ ఆరోగ్య సంస్థ ఉప్పు విషయంలో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది… నువ్వు ఏం తెలియజేస్తున్నారు…. అనే విషయం తెలుసుకుoదాం …. మనం తీసుకునే ఉప్పు పెనుముప్పుగా మారుతుంది. ఉప్పు నీ ప్రతి రోజు కూడా మితంగా తినడం అలవాటు చేసుకోవాలి. లేదని ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి ముప్పు వాటిలాల్సిందే. ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఎక్కువగా తీసుకుంటే మాత్రం హై బీపీ గుండె జబ్బులు వంటి సమస్యలు మరియు చర్మ సమస్యలు కూడా వస్తాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త మార్గదర్శలను విడుదల చేసింది.
Salt : ఉప్పు పెను ముప్పుగా మారుతుంది…ఈ ఉప్పు గురించి WHO ఏం చెప్పిందంటే…?
సోడియం కలిగిన ఉప్పును తక్కువగా తినాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది. ఆహారంలో సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కాకోకుండా పొటాషియం ఉన్న తక్కువ సోడియం సాల్ట్ ను వాడాలని తెలియజేస్తున్నారు. ఈ ఉత్తర్వు పెద్దలు, ఆరోగ్యకరమైన వ్యక్తుల కోసం మాత్రమేనని… గర్భిణీలు, పిల్లలు, ఈ సమస్యతో బాధపడేవారు సాధారణ ఉప్పుని తినాలని తెలియజేస్తున్నారు. మీరు తక్కువ సోడియం ఉన్న ఉప్పుని తినకూడదు. సోడియం యొక్క వినియోగం రోజుకు రెండు గ్రాములు తగ్గించాలి. WHO ఇప్పటికే జారీ చేసిన విషయాలు తెలిసింది…
ఉప్పు ఎక్కువగా గానీ లేదా తక్కువగా కానీ వాడకూడదు. తక్కువగా వాడితే లోబీపీ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా వాడితే హై బీపీ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సమతుల్య పరిమాణంలో తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములు ఉప్పుని తినాలి… కానీ భారతీయులు సగటుకు రోజుకు 10 గ్రాముల ఉప్పుని తింటున్నాడు. అధిక పరిమాణంలో ఉప్పుని తీసుకుంటే శరీరంలో సోడియం పరిమాణం పెరిగి. అనేక శారీరక సమస్యలను కలిగిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ మరియు భారత ఆరోగ్య నిపుణులు తెలియజేసేది WHO మార్గదర్శకాలుగా భారతీయులకు మరింత ఉపయోగకరంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే భారతీయులకు ఉప్పును విడిగా తినే అలవాటు కూడా ఉంది. భారతీయులు చాలామంది తినే టేపులు ముందల ఉప్పు డబ్బాతో ఉండి కూర్చొని ఉంటారు. ఆహారంలో ఉప్పు సరిపోలేదని చల్లుకొని మరి తింటుంటారు. ఇలా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సంస్థ, ఈ నిర్ణయం భారతీయులకు ముఖ్యమైనదని తెలియజేసింది. ఎక్కువ తినవద్దు అనే విషయం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. సరియైన ఆ సమతుల్య పరిమాణంలో ఉప్పును తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కానీ తక్కువ కానీ తీసుకోకూడదు.
ఉప్పుని ఎక్కువగా తింటే ఆరోగ్యం విషయంలో విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ తింటే రక్తపోటు కూడా వేగంగా పెరుగుతుంది. అలాగే గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఉప్పును ఎక్కువగా తింటే ఒక వ్యక్తి యొక్క కిడ్నీలు, కాలేయం, రక్తం కూడా ప్రభావితం అవుతాయి. అదనపు ఉప్పుని తీసుకుంటే మాత్రం సిరలో నీటి పరిమాణం పెరిగే మనిషి ఉబ్బినట్టుగా అవుతారు. వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఇలాంటి సమయంలోనే భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మార్గదర్శకాలను పాటించాలి.
రక్తపోటు పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. ఎముకలు బలహీనంగా తయారవుతాయి. కడుపు సంబంధించిన సమస్యలు వస్తాయి. మూత్రపిండాల వ్యాధులకు గురవుతారు. బరువు పెరుగుతారు. డిఐడరేషన్ మరియు చర్మ సమస్యలు వస్తాయి.
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
This website uses cookies.