Phone : ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఫోన్ వాడని వారంటూ ఎవరు లేరు.. ఫోన్ జీవితం అయిపోతుంది. ప్రతి ఒక్కరికి జీవితాన్ని సుఖంగా హ్యాపీగా సాగిన చేసే సెల్ తో వచ్చే అనారోగ్య సమస్యలు చాలా మందికి తెలియదు.. సెల్ తీసుకువచ్చిన టెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఫోన్ మాట్లాడే కారణంగా కలిగే ఆరోగ్య సమస్యల మీద చేయి నాకు చెందిన పరిశోధకులు పరిశోధన కనుగొన్నారు.. ప్రపంచవ్యాప్తంగా సెల్ఫోన్ ఏ వయసు నుంచి వాడుతున్నారన్న విషయాన్ని పరిశీలిస్తే సరాసరిన 10 ఏళ్ల వయసు వచ్చేసరికి వారికంటూ ఒక ఫోన్ వాడుతున్నారు అన్న విషయాన్ని కనుగొన్నారు.
ప్రపంచంలో 300 మందికి 10 ఏళ్ల వయసుకే ఫోన్లు వాడుతున్నారు. ఫోన్లు తక్కువ స్థాయిలో రేడియో ఫ్రీక్వెన్సీ శక్తీని విడుదల చేస్తూ ఉంటాయి. వీటిని అధికంగా వాడుతున్న కొద్ది అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సెల్ ఫోను వారానికి అరగంట కంటే ఎక్కువ సేపు వాడితే అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలువురి అకాల మరణాలకు హైబీపీఏ కారణం అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే హై బీపీ శాతం పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు.
బ్రిటన్ లోని బయో బ్యాంకు నుంచి 37 73 ఏళ్ల వయసు ఉన్న రెండు లక్షల మందికి సంబంధించిన డేటాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు వారానికి ఎంత సేపు ఫోన్ మాట్లాడతారు. అన్న విషయం పై ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు. ఏడు శాతం మందిలో అధిక రక్తపోటు వస్తున్నట్లు కనుగొన్నారు. వారానికి అరగంట పాటు ఫోన్ మాట్లాడే వారిలో 12% ఎక్కువ రక్తపోటు గురయ్యారు వారానికి అరగంట నుంచి గంట పాటు ఫోన్ మాట్లాడేవాళ్ళు శాతం ఒకటి నుంచి మూడు గంటలు మాట్లాడే వారిలో 16% అధిక రక్తపోటు ముప్పు ఉన్న విషయాన్ని కనుగొన్నారు. ఫోన్ మాట్లాడడం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న విషయం తాజా ఆధ్యాయనంలో కొంతమంది పరిశోధకులు దీనిని కనుగొన్నారు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.