Seeds : నిత్యం ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!
Seeds : వంటిల్లే వైద్యశాల అని ఊరికే అనలేదు మన పెద్దవాళ్లు. అయితే మన వంట గదిలో నిత్యం వాడుకునే వాటితోనే ఎన్నో రకాల జబ్బులు మరియు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాటిలలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు లాంటి వాటిని నానపెట్టుకొని నిత్యం తీసుకోవడం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మెంతులు అనేవి మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంచడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. వీటిని నీటిలో నానబెట్టుకొని తీసుకోవటం వలన జీర్ణ సమస్యలు మరియు చర్మ, జుట్టు సమస్యలను కూడా నియంత్రిస్తుంది.
అలాగే జీలకర్ర కూడా నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. వీటిని ఇలా తీసుకోవడం వలన డయాబెటిస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇవి మాత్రమే కాక ఎన్నో రకాల బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అలాగే వామును కూడా నానబెట్టి తీసుకోవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు అనేవి అనారోగ్య సమస్యలతో పోరాడగలదు. అలాగే సోంపు ను కూడా నానబెట్టి తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు మరియు చర్మ సమస్యలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Seeds : నిత్యం ఈ గింజలను నానబెట్టి తీసుకుంటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!
తులసి విత్తనాలలో కూడా పోషకాలు అనేవి సమృద్ధిగా ఉన్నాయి. వీటిని కూడా నీటిలో కలిపి తీసుకోవడం వలన ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఎంతో బాగుంటుంది. అలాగే కలోంజి విత్తనాలను తీసుకోవడం వలన కణాల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. వీటిని నానబెట్టుకుని తీసుకోవడం వలన వాపు లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే చియా సీడ్స్ లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కావున వీటిని నిత్యం తీసుకుంటే ఎన్నో సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. అలాగే ఆవాలను కూడా నీటిలో నానబెట్టి తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో ఒమేగా త్రీ,ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఆరోగ్యాన్ని పెంచే సమ్మేళనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి…
Health Benefits : ఆకు గురించి చెబితే కొందరు తమాషాగా తీసుకుంటారు.. కానీ ఇది ఒక దివ్య ఔషధం. ఇది…
Weak Bones Symptoms : శరీరంలో ప్రతి ఒక్క అవయవం ముఖ్యమే. అందులో ఎముకలు ఇంకా ముఖ్యం. వీటిని జాగ్రత్తగా…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వాటి గమనం ఎల్లప్పుడూ వాటి దిశలు మార్చుకుంటాయి. ఈ క్రమంలో…
Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్లోని…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నిజాయితీ, నైతికతతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ప్రజల…
Ahmedabad Plane Crash : భారతదేశ విమానయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటనగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన…
Ahmedabad Plane Crash : గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్కు…
House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…
This website uses cookies.