
Menstrual Hygiene : మహిళలు ఇది మీకోసమే... ఇలాంటి సమయంలో స్నానం చేయవచ్చా...?
Women : మహిళలకు పీరియడ్స్ వారికి శాపం గారు భావిస్తుంటారు. ప్రతి నెల ఈ బాధను భరిస్తూ ఉంటారు. పీరియడ్స్ వచ్చే క్రమంలో కడుపు నొప్పిని భరిస్తారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని మూడు స్వింగ్స్ మేనేజ్ చేయడం అంత సులువైనది కాదు. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్క మహిళకు చాలా స్పష్టంగా ఉంటుంది. పిరియడ్ వచ్చిన సమయంలో కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ బాధ నుంచి ఉపశమనం కొంతవరకు లభిస్తుంది అంటున్నారు నీపుణులు. అసలు పిరియడ్స్ అనేది ఒక సహజ జీవ ప్రక్రియ.
Menstrual Hygiene : మహిళలు ఇది మీకోసమే… ఇలాంటి సమయంలో స్నానం చేయవచ్చా…?
మహిళల్లో ప్రతి నెల పీరియడ్స్ అత్యంత కీలకమైన సమయం. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి, మహిళలు శాపంగా భావిస్తుంటారు. పీరియడ్స్ వచ్చే సమయంలో కడుపునొప్పి మూడు స్వింగ్స్ మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. అయితే ఈ సమయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. అయితే మహిళలకు పీరియడ్స్ అనేది ఒక సహజ జీవ ప్రక్రియ. ఇయర్స్ వచ్చిన సమయంలో మహిళలు సరైన పరిశుభ్రతను పాటించటం చాలా అవసరం. ముఖ్యంగా పీరియడ్స్ ఆడవారికి ఐదు రోజులు ఉంటుంది. ఈ మూడు రోజులు స్నానం చేయవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయంపై నిపుణులు ఏం తెలియజేస్తున్నారు తెలుసుకుందాం…
పీరియడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి : పీరియడ్స్ వచ్చిన సమయంలో రోజుకు ఒక్కసారి అయినా తప్పనిసరిగా స్నానాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పరిశుభ్రత అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. ఈ పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, చెమట పట్టకపోతే సాధారణంగా రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయవలసిన అవసరం లేదు. అధిక రక్తస్రావం జరిగితే మాత్రం రోజుకు రెండు పూటల స్నానం చేస్తే మంచిది. చేస్తే చాలా రిలీఫ్ గా ఉండటమే కాక మానసిక ప్రశాంతత కలుగుతుంది. చికాకు దూరమవుతుంది. సరి సమయంలో రోజుకు ఒక్కసారి అయినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చాలా మంచిది. మీరు ఉపశమనం కలిగించినప్పటికీ,ఇది రక్తనాళాలను వ్యాకోచించడం ద్వారా తాత్కాలికంగా రక్తప్రవాహాన్ని పెంచుతుంది. మనం చేసేటప్పుడు జననేంద్రియ ప్రాంతాన్ని సాధారణ నీటితో తక్కువ గాడత కలిగిన సబ్బులతో సున్నితంగా శుభ్రం చేయడం ముఖ్యం. సబ్బులు మాత్రం పీరియడ్స్ సమయంలో లేదా మామూలు సమయంలో అయినా సరే అంతర్గతంగా మాత్రం వాడటం అంత మంచిది కాదు. దీనివల్ల సహజ పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. చికాకు ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రతి నాలుగు నుండి ఆరు గంటలకు ఒకసారి పాడ్స్, టామ్ పూన్లను మార్చాలి. మెన్స్ రూల్ కప్పులను ఉపయోగించేవారు, వీటిని 12 గంటల వరకు ఉపయోగించవచ్చు. కానీ, అధిక రక్తస్రావం ఉన్న రోజుల్లో పరిశుభ్రతను పాటించడం తరచూ ప్యాడ్స్ మారుస్తూ ఉండటం ఉత్తమం. సమయంలో కాటన్ తో తయారు చేసిన శుభ్రమైన దుస్తులను ధరిస్తే తేమ పేరుకు పోకుండా నిరోధించవచ్చు.ఇది అసౌకర్యం, ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. ఈ సమయంలో బిగుతుగా ఉండే లోతుస్తులు లేదా సింథటిక్ చూస్తున్నను ధరించకుండా ఉండటమే ఉత్తమం.
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
This website uses cookies.