Tea : ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో ఎన్నో తంటాలు పడుతున్నారు.. బరువు పెరగడం ఎంతో ఈజీగా పెరుగుతుంటారు.. కానీ బరువు తగ్గాలంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం ఉండదు..
అయితే అటువంటి వారు ఈ మల్లె పువ్వుల టీ తో అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.. అయితే దీనిలో మన ఆరోగ్యాన్ని మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మల్లె పువ్వు టీ నిత్యం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ మల్లెపూల టీ జ్వరాన్ని తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది..
మల్లెపూల టీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. దీంట్లో కెఫిన్ మీ మెదడు శరీరాన్ని మధ్య సంకేతాలు అందించే రసాయనం. ఈటీ లో అమైనో ఆసిడ్స్ కూడా ఉంటాయి. ఇదిగామ అమైనో న్యూట్రిక్ యాసిడ్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మిమ్మల్ని రిలాక్స్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఈ మల్లె పువ్వుల టీ తాగితే జీవక్రియ వేగవంతం అవుతుంది. దాని వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇది మీ జీవ క్రియను 4.5% చేస్తుంది70 నుంచి 100 క్యాలరీల ను కరిగించడానికి ఉపయోగపడుతుంది.
ఈ మల్లెపూల టీలో పాలి పెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. వీటిలోని పాలి పెనాల్సు చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. తరచుగా ఈ టీ తాగడం వలన గుండె జబ్బులు ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.