
Taurus : రేపటినుండి వృషభ రాశి వారికి గోల్డెన్ డేస్.. జాక్ పాట్ కొట్టబోతున్నారు...!
Taurus : రేపటినుండి వృషభ రాశి వారి జీవితంలో పూర్వజన్మ సుకృతం కారణంగా వారికి గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కానుంది. అతి పెద్ద శుభ సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయి. దీంతో వీళ్ళు జాక్ పాట్ కొట్టబోతున్నారని చెప్పాలి. ఇలాంటి రోజులు మళ్ళీ రావు. మరి రేపటి నుంచి వృషభ రాశి వారి గోల్డెన్ పీరియడ్ ఎలా స్టార్ట్ కాబోతుంది.వారి జీవితంలో జరగబోయే మూడు గుడ్ న్యూస్ లు ఏంటి…?ఈ రాశి వారు ఏ రంగాల్లో పురోగతి సాధిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..వృషభ రాశి వారికి ప్రస్తుత సమయంలో అఖండ రాజు యోగం సిద్ధించబోతుంది.ఏడు జన్మలెత్తిన సరే ఇలాంటి యోగం వారికి లభించదు. నక్క తొక్కి నొక్కినట్లు అదృష్టం పట్టబోతుంది.
మీ జీవితంలో జరిగే మార్పులని ఎవ్వరూ ఊహించలేరు. నిజంగా రేపటి నుంచి వృషభ రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. మూడు అతిపెద్ద శుభ సంఘటనలు జరగబోతున్నాయి. అన్ని రకాలుగా జాక్పాట్ ను కొట్టబోతున్నారు. ఇప్పటివరకు ఈ రాశి వారు పడ్డ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.అలాగే ఈ రాశి వారు తమ కుటుంబం కోసం దేనినైనా ఎదిరిస్తారు. ఈ రాశి వారు ప్రపంచానికి సరికొత్త ఐడియాలను అందిస్తారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేస్తే సామర్థ్యం వీరిలో ఉంటుంది.అంతా బాగానే ఉన్నపటికి వీరికి ధైర్యం కాస్త తక్కువగా ఉంటుంది. అందుకనే సాహసాలు చేయడం కష్టమవుతుంది.
వృషభ రాశి వారు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అయినట్లయితే వారికి శుభవార్తలు అందుతాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల కోసం కష్టపడుతున్నారో వారికి ఈ సమయంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.మరియు వృషభ రాశిలో వ్యాపారస్తులు ఉన్నట్లయితే వారి వ్యాపారం నష్టాల్లో ఉన్నట్లయితే కచ్చితంగా వారు లాభాలను పొందబోతున్నారు.ఎవరైతే వ్యాపారంలో నష్టాల్లో కూరుకుపోయిన వారు ప్రతిరోజు దేవున్ని వేడుకునే వారికి ఆ దేవుని వరం దక్కినట్లే. వ్యాపార వృద్ధిలోకి వస్తుంది. అలాగే వృషభ రాశిలో సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారు ఉంటే అటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది. కచ్చితంగా మీరు ఈ విషయంలో శుభవార్తను వింటారని జ్యోతిష్యులు సైతం చెబుతున్నారు.
Taurus : రేపటినుండి వృషభ రాశి వారికి గోల్డెన్ డేస్.. జాక్ పాట్ కొట్టబోతున్నారు…!
అయితే ఈ రాశి వారు కొన్ని రకాల పరిహారాలను పాటించడం చాలా ముఖ్యమని జ్యోతిష పండితులు చెబుతున్నారు.అవేంటంటే..సోమవారం నాడు నది లో స్నానం చేసి శివాలయానికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ పరమేశుని యొక్క కృపా కటాక్షాలను మీరు పొందుతారు.అలగే ప్రతిరోజు లలిత సహస్రనామాలను పట్టించడం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.అంతేకాకుండా కనకదరా సోత్రం రోజు పారాయణం చేయడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి.అలగే ఆదివారం రోజు మీ ఇంటి బయట ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన సూర్య భగవానుడితోపాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది.ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి.మీ యొక్క సంపద పెరిగే అవకాశాలు మరింత పెరుగుతాయి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
Bookie Movie Review : "బిచ్చగాడు" లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన బహుముఖ ప్రజ్ఞాశాలి…
Haindava Telugu Movie Review : టాలీవుడ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ Bellamkonda Sai Sreenivas గత…
Indian Navy : భారత రక్షణ దళాల్లో కెరీర్ చేయాలనుకునే యువతకు శుభవార్త. Indian Navy తాజాగా 260 ఆఫీసర్…
Ys Jagan : ఇటీవల అసెంబ్లీ ఆవరణలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మనసులో…
Hey Balwanth Movie Review : నటీనటులు: సుహాస్, శివానీ నగరం, నరేష్ విజయ్కృష్ణ, సుదర్శన్, వెన్నెల కిషోర్ తదితరులు.…
Sreemaalika Book : హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ…
Brother Wife : సాధారణంగా అన్న భార్యను తల్లిలా భావించి గౌరవించడం మన సంస్కృతి. అయితే పల్నాడు జిల్లా రొంపిచర్ల…
Vidadala Rajini : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాజీ మంత్రి విడదల రజిని పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా…
Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తీరుపై ఇప్పుడు…
Anchor Eshwar Sakshi ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ 'సాక్షి'లో సుదీర్ఘ కాలంగా సీనియర్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో ఈశ్వర్…
Jobs : రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న…
Vivo V70 Series 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త V70 సిరీస్ 5Gను ఈరోజు…
This website uses cookies.