Gemini Horoscope : 100ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం... మిధున రాశి వారి జాతకం ప్రకారం 2024 లో జరిగేది ఇదే...!
Gemini Horoscope : వందేళ్ళ తర్వాత ఇంతటి అదృష్టం మిధున రాశి వారికి దక్కబోతోంది.. వీరి యొక్క జాతకం ప్రకారం 2024లో రెండు ఘోరాలు జరుగుతాయి. లోతైన విశ్లేషణ తెలుసుకుందాం. మీరు యొక్క ప్రాణాలకు రక్షించుకోవడం కూడా మిధున రాశి వారి యొక్క బాధ్యతగా పరిగణించబడుతుంది. మరి మిధున రాశి వారి జాతకం 2024లో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం.. మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిధున రాశికి చెందుతారు. మిధున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. నిధులు రాశి జ్యోతిష్య చక్రంలో మూడవ రాసి కచ్చితంగా ఈ రాశి వారు ఎంతో కీలకమైన ప్రతిపాదనలను తీసుకువస్తూ ఉంటారు. ఇతను అభిప్రాయానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాలానుగుణంగా ప్రవర్తిస్తారు. బాల్యం నుంచే కష్టాలు ఎత్తు పల్లాలు చెవి చూస్తారు. జీవితాన్ని భవం అనేక రంగాల గురించి అవగాహన వీరికి చిన్నప్పటినుంచే అలవాటు అవుతుంటుంది. వివాహం సంతన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతూ ఉంటుంది. జీవితంలో పని చేయించుకొని ప్రత్యేకకాలం చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
ముఖ్యంగా వంశపారంపర్యంగా సంక్రమించాల్సినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీరు ఎదురు చూస్తున్నంతగా కలిసి రాదు. ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు.. స్వార్థం మీదే అధికంగా దృష్టి పెడతారు. మిధున రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయస్సు కల్పించని అని యువకుల కలిగి ఉంటారు.. రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. జీవితంలో జరిగిన నిరాధారణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగిపోతారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకు జన్మించిన వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే 2024లో నవగ్రహ పాశుపత హోమం చేయించుకోండి. కచ్చితంగా మీకు సమర్థవంతమైన శుభకార్యాలు జరుగుతాయి. ఇక 2024వ సంవత్సరం చాలా బాగుంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన వ్యక్తితో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలని వారికి బంగపాటు తప్పదు.
అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. అయితే శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతను దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లోనూ భక్తులతో అంటే హనుమాన్ భక్తులతో అలాగే అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేస్తే కనుక కచ్చితంగా విశేషమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయండి. ముఖ్యంగా మిధున రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిత్యం పూజించిన లేదంటే మనసుతో ఇక భక్తిశ్ర ద్ధలతో నమ్మకంతో మనసులో పూజించుకున్న కూడా ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి…
Telangana : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఊహించని రాజకీయ సంక్షోభం పొంచి ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.…
LIC Recruitment 2025 : ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ 250 మంది అప్రెంటిస్ల నియామకాన్ని ప్రకటించింది. ఈ మొత్తం ఖాళీల్లో…
Curry Leaves : ఈ ఆకులని ప్రతి ఒక్కరు కూడా వంటల్లో వినియోగిస్తుంటారు. ఇది లేనిదే వంట కూడా చేయరు.…
Male Ear piercing : మన నాగరికతలో చెవులు కుట్టించే కార్యక్రమాన్ని ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో…
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
This website uses cookies.