Zodiac Signs : మరో పది రోజుల్లో మనందరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 2021కి గుడ్ బై చెప్పేసి.. 2022లోకి అడుగు పెడుతున్నాం. ఈ క్రమంలోనే నూతన ప్రణాళికలను ప్రతీ ఒక్కరు రచించుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి., నష్టం జరగకుండా ఉండేందుకుగాను, పరిహారాల కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రాశుల వారు ఏయే చర్యలు తీసుకోవాలి, అనే విషయాలు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్న దాని ప్రకారం..2022లో ఏయే రాశుల వారు ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయొద్దు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతీ సారి నూతన సంవత్సరం రాబోతున్నది అనగానే అందరూ రకరకాల లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. కానీ, వాటి కోసం ఆచరణలో ఏ మేరకు కష్టపడతారనేది ముఖ్యమైన అంశంగా ఉంటుంది. కాగా, జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్న దాని ప్రకారం.. ఈ రాశుల వారు కంపల్సరీగా ఈ పనులు చేయాలి, మరి కొన్ని పనులు చేయొద్దు. ఆ పనులు రాశులను బట్టి చేంజ్ అవుతుంటాయి. మేష రాశి వారు తప్పులను చూసి భయపడాల్సిన లేదు. తప్పును చూసి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. అలా చేయడం వల్లే జీవితంలో వీరు మున్ముందుకు సాగుతారు. వృషభ రాశి వారు కంపల్సరీగా తమకున్న టెన్షన్స్ వదిలిపెట్టాలి. నూతన విషయాలను నేర్చుకోవాలి. అలా అయితేనే వీరు జీవితంలో తొందరగా స్థిరపడతారు.
మిథున రాశి వారు.. వీరు కంపల్సరీగా తమ ఆహారం, ఆరోగ్యంపైన దృష్టిపెట్టాలి. లేదంటే వీరికి ఇబ్బందులు ఎదురయ్యే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి హెల్త్ పట్ల ఫోకస్ మస్ట్గా పెట్టాలి వీరు. కర్కాటక రాశి వారు అయితే చెడు అలవాట్లను కంపల్సరీగా వదిలేయాలి. ది బెస్ట్గా ఉండేందుకుగాను కంపల్సరీ ట్రై చేయాలి. లేదంటే వీరికున్న గొప్ప అవకాశాలను అన్నిటినీ ఒక్కొక్కటిగా కోల్పోయే చాన్సెస్ ఉంటాయి. సింహ రాశి వారు ఓపికగా ఉండాలి. మకరరాశి వారు సోషల్ మీడియా టైం స్పెండింగ్ తగ్గించుకోవాలి. మీనా రాశి వారు ప్రియమైన వారితో గడపాలి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.