సాధారణంగా తమ ప్రాంతంలో ఏదేని సమస్య ఉంటే పరిష్కరించాలని కోరుతూ స్థానిక శాసన సభ్యుడి క్యాంప్ ఆఫీసుకో లేదా ఆయన ఎక్కుడుంటే అక్కడకు జనం వెళ్తుండటం మనం చూడొచ్చు. అయితే, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యం. కాగా, హైదరాబాద్లోని ముషీరాబాద్ శాసన సభ్యుడు ముఠా గోపాల్ ప్రజలు తనను డైరెక్ట్ కాంటాక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇందుకుగాను ‘హలో ఎమ్మెల్యే’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.
ఈ రోజు అనగా ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నేరుగా ప్రజలతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడుతారు. ఈ సమయంలో ప్రజలు ఎవరైనా నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లొచ్చు. గతంలో ఆయన ఇలా ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుని పరిష్కరించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ‘హలో ఎమ్మెల్యే-3’ సెషన్ ద్వారా సమస్యలు నేరుగా శాసన సభ్యుడు ముఠా గోపాల్కు తెలపాలని ప్రజలను టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇందుకుగాను 9704146374 నెంబర్కు ఫోన్ చేసి తమ ఇబ్బందులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.