Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇళ్లపై మొన్న, నిన్న ఐటీ శాఖ దాడులు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు రోజుల పాటు ఆయన ఇళ్లు, సన్నిహితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. మల్లారెడ్డి వ్యాపార సంస్థలపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భాగంగా దొరికిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే విచారణకు హాజరు కావాలని మల్లారెడ్డికి ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది.
మంగళవారం ఉదయం నుంచి మల్లారెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు రోజుల పాటు వరుసగా తనిఖీలు నిర్వహించడంపై ఇది రాజకీయ కక్ష అంటూ ఆయన ఫైర్ అయ్యారు. మల్లారెడ్డి కోడలు, ఆయన సమీప బంధువు ఇంట్లో కూడా నిర్వహించిన తనిఖీల్లో కోట్ల రూపాయలు దొరికినట్టు సమాచారం.
మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవహారాలను ప్రవీణ్ అనే వ్యక్తి చూసుకుంటాడు. ఆయన మల్లారెడ్డికి సన్నిహితుడు. ఆయన ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన ఇంట్లో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు అన్ని దాడుల్లో ఐటీ అధికారులకు రూ.8.80 కోట్ల నగదు దొరికినట్టు సమాచారం. ఇంకా కొనసాగుతున్న ఈ దాడులకు ఐటీ శాఖ అధికారులు ఎప్పుడు ముగింపు పలుకుతారో వేచి చూడాల్సిందే.
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
This website uses cookies.