Uppal – Hanuman Nagar : జీహెచ్ఎంసీ పరిధిలోని ఉప్పల్ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో పలు అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి రూ.33 లక్షలు మంజూరు చేయించారు. కాలనీలో కొన్ని రోడ్లు రిపేర్ కు ఉండటం, కొన్ని ప్రాంతాల్లో రోడ్లను తిరిగి వేయించడం, డ్రైనేజ్ సమస్యల పరిష్కారం కోసం కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీని నిధుల కోసం కోరారు. కాలనీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉండి..
ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించిన రజితా పరమేశ్వర్ రెడ్డికి కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. ఒక్క హనుమాన్ నగర్ కాలనీ మాత్రమే కాదు.. ఉప్పల్ డివిజన్ లోని అన్ని కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం కార్పొరేటర్ రజిత ఎప్పుడు ముందుంటారు. పార్టీలతో సంబంధం లేకుండా డివిజన్ లో ఎవరికి ఏ సమస్య వచ్చినా..
అభివృద్ధి సమస్యలు ఉన్నా నేనున్నాను అంటూ ముందుకు వచ్చి ఆ సమస్యను వెంటనే పరిష్కరించడం రజితా పరమేశ్వర్ రెడ్డి గొప్పతనం. హనుమాన్ నగర్ కాలనీ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్న రజితపరమేశ్వర్ రెడ్డికి హనుమాన్ నగర్ కాలనీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తన తరుపున, కాలనీ తరుపున ధన్యవాదాలు తెలుపుతూ.. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో సహాయ సహకారాలు అందించాలని ఈసందర్భంగా కార్పొరేటర్ ను కోరారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.