retired army officer earning lakhs of rupees with bottle gourd cultivation
Inspirational News : చాలామంది ఏదైనా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాక ఏం చేస్తారు చెప్పండి. ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. కానీ.. ఓ ఆర్మీ జవాన్ మాత్రం అలా అనుకోలేదు. తన రిటైర్ మెంట్ తర్వాత జీవితంలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. ఆయన వ్యవసాయం చేయడం ప్రారంభించగానే చాలామంది నవ్వారు. నువ్వేంటి వ్యవసాయం చేయడం ఏంటంటూ ఎగతాళి చేశారు.
కానీ.. తన సొంతూరుకు వచ్చి కూరగాయలు పండిస్తూ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు. తనకు ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన ఆదాయం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాడు. తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. తన వ్యవసాయ క్షేత్రంలో ముందు బొప్పాయి సాగును ప్రారంభించాడు. ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే సాగు చేస్తూ ఏకంగా రూ.12.5 లక్షలు సంపాదించాడు.బొప్పాయి సాగుతో పాటు అరటి, కూరగాయల సాగును ప్రారంభించాడు రాజేష్. ఆ తర్వాత సోరకాయ సాగుకు శ్రీకారం చుట్టాడు. కేవలం సోరకాయలు అమ్ముతూ రోజుకు రూ.5 వేలు సంపాదిస్తున్నాడు. అంటే కేవలం సోరకాయల ద్వారానే నెలకు రూ.1.5 లక్షల సంపాదిస్తున్నాడు.
retired army officer earning lakhs of rupees with bottle gourd cultivation
వ్యాపారులే తన పొలం దగ్గరికి వచ్చి కూరగాయలు కొంటుంటారు. సోరకాయ సాగు కోసం ఆయన పెట్టిన ఖర్చు 20 వేలు మాత్రమే. కానీ.. ఆ రైతుకు ఏకంగా నెలకు రూ.1.30 లక్షల లాభం వస్తుంది. ఆర్మీ జవానుగా దేశానికి సేవ చేసిన రాజేష్ ఆ తర్వాత కూరగాయల సాగు చేస్తూ దేశానికే రైతు పెట్టే రైతన్నగా మారాడు. దేశం కోసం తన జీవితాంతం సేవ చేస్తున్న రాజేష్ ను చూసి మనమంతా స్ఫూర్తి పొందాలి. గర్వపడాలి.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.