
Unemployed : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో నిరుద్యోగ భృతి పథకం అమలు...!
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిరుద్యోగ యువతకు భరోసా కలిగించే ప్రకటన చేశారు గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి. ఈ ఏడాది చివరినాటికి నిరుద్యోగ భృతి పథకం అమలులోకి రానుందని తెలిపారు. డిగ్రీ పూర్తిచేసి రెండు సంవత్సరాల వ్యవధిలో ఉద్యోగం లేని యువతికి నెలకు రూ.3,000 భృతి రూపంలో అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం లభించనుంది.
Unemployed : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో నిరుద్యోగ భృతి పథకం అమలు…!
ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివిన వారికి ఈ భృతి వర్తించదని క్లారిటీ ఇచ్చారు. డిగ్రీ పూర్తిచేసినవారికే ఈ పథకానికి అర్హత ఉంటుందని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వివరించారు. రాష్ట్రంలో నిరుద్యోగత సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక ముందడుగుగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక దీనికి సంబంధించి అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అశోక్ రెడ్డి చేసిన ఈ ప్రకటన ద్వారా నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు చిగురించాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడితే, పథకం అమలు ఎప్పుడు, ఎలా ప్రారంభమవుతుందనేది మరింత స్పష్టత వస్తుంది.
Pawan Kalyan : తిరుమల వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు అనైతిక వ్యవహారాల చర్చ నడవడం భక్తుల…
Revanth Reddy : తెలంగాణ లో భూముల వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా గత…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…
Viral video : టాలీవుడ్లో Tollywood కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల Sreeleela తన అందంతోనే కాదు, అద్భుతమైన…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. అటు ఢిల్లీ…
Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో…
T Ration App : తెలంగాణ Telangana రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన T Ration App సామాన్య ప్రజలకు…
Modi : ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి 2026 చివరి…
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ…
NPCIL : దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్…
Viral news : కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక చిన్న మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్ జట్టు భారత్పై…
This website uses cookies.