
Indiramma House : గుడ్ న్యూస్.. డ్వాక్రా గ్రూప్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు పెట్టుబడి .. లబ్దిదారులకు ఇది గొప్ప వరం..!
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం దశలవారీగా ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. పునాది పనులు పూర్తి చేసిన వారికి మొదటి విడతగా రూ.1 లక్ష మంజూరు చేస్తోంది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా కొంతమంది పునాది కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారికీ ప్రభుత్వం గొప్ప శుభవార్త తెలిపింది. డ్వాక్రా సంఘాల ద్వారా వీరికి రుణ సదుపాయం కల్పిస్తోంది.
Indiramma House : గుడ్ న్యూస్.. డ్వాక్రా గ్రూప్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లకు పెట్టుబడి .. లబ్దిదారులకు ఇది గొప్ప వరం..!
కనీసం రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు రుణం అందేలా చర్యలు తీసుకుంది. డ్వాక్రా సంఘాల్లో అప్పుల్లేని సభ్యులు తమ బ్యాంక్ లింకేజీ, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (CIF), శ్రీనిధి లాంటి ప్రభుత్వ పథకాల ద్వారా ఈ రుణాలను పొందవచ్చు. ఇది వారికి పునాది నిర్మాణానికి అవసరమైన మొట్టమొదటి నిధిని సమకూర్చేందుకు ఉపయోగపడనుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని కొంతమంది లబ్ధిదారులకు ఈ రుణాలు మంజూరయ్యాయి. ఈ చర్యల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా పూర్తవుతుంది. ప్రభుత్వ ఉత్తర్వులు, సంబంధిత అధికారులు సమన్వయంతో ఈ విధానం అమలులో ఉంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరింత బలాన్నిచ్చేలా, గృహలక్ష్ములకు స్వగృహం కల నెరవేర్చేలా మారుతోంది.
Pawan Kalyan : తిరుమల వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం చుట్టూ ఇప్పుడు అనైతిక వ్యవహారాల చర్చ నడవడం భక్తుల…
Revanth Reddy : తెలంగాణ లో భూముల వ్యవహారం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా గత…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…
Viral video : టాలీవుడ్లో Tollywood కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల Sreeleela తన అందంతోనే కాదు, అద్భుతమైన…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. అటు ఢిల్లీ…
Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో…
T Ration App : తెలంగాణ Telangana రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన T Ration App సామాన్య ప్రజలకు…
Modi : ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి 2026 చివరి…
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ…
NPCIL : దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్…
Viral news : కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక చిన్న మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్ జట్టు భారత్పై…
This website uses cookies.