Railway Recruitment : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. రైల్వేలో ఈ జాబులకి నోటిఫికేషన్...!
Railway Recruitment : రైల్వే ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ నిరుద్యోగులకి గుడ్ న్యూస్ చెబుతూ ఉంటుంది. తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వగా, ఇందులో 3,144 గూడ్స్ ట్రైన్ మేనేజర్, 1,736 టికెట్ సూపర్ వైజర్, 1,507 టైపిస్ట్, 994 స్టేషన్ మాస్టర్, 732 సీనియర్ క్లర్క్ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 18 నుంచి 36 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది.
అదేవిధంగా అక్టోబర్ 16 నుంచి 25వ తేదీ వరకు దరఖాస్తుల సవరణకు బోర్డు అధికారులు అవకాశం కల్పించారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవారు రూ.500 ఫీజు చెల్లించాలి. అయితే పరీక్షకు హాజరైన వారికి రూ.400 రీఫండ్ చేస్తారు. పరీక్షలకు హాజరై ఉద్యోగానికి అర్హత పొందిన వారికి నెలకు రూ.29,200 నుంచి రూ.35,400 వరకు వేతనం వస్తుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలకు RRB అధికారిక వెబ్సైట్ https://www.rrbapply.gov.in/ ను చూడవచ్చు.ఈ పోస్టులతోపాటు 3,445 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి.
Railway Recruitment : నిరుద్యోగులకి గుడ్ న్యూస్.. రైల్వేలో ఈ జాబులకి నోటిఫికేషన్…!
ఈ పోస్టులకుగాను దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈ తేదీల ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం రైల్వేలో జాబ్ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారు వెంటనే తదితర పోస్ట్లకి అప్లై చేసి మంచి జాబ్ సంపాదించుకోండి.
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
This website uses cookies.