TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెప్టెంబర్ 5, 2024న రౌండ్ 4 కోసం ప్రారంభించింది. అధికార యంత్రాంగం TS ITI 2024 దరఖాస్తు ఫారమ్ లింక్ను అధికారిక వెబ్సైట్ iti.telangana.gov.inలో అప్డేట్ చేసింది. కొత్త అప్లికేషన్ సమర్పణల కోసం పోర్టల్ సెప్టెంబర్ 20, 2024 వరకు ఉదయం 11:00 గంటలకు తెరిచి ఉంటుంది. ఫేజ్ 4, దీనిని వాక్-ఇన్ అడ్మిషన్స్ అని కూడా పిలుస్తారు, ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ITIలలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం నిర్వహించబడుతోంది. వాక్-ఇన్ అడ్మిషన్లు సెప్టెంబర్ 11 నుండి 20, 2024 వరకు జరుగుతాయి. కొత్త దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి మరియు ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు వారి దరఖాస్తు యొక్క ముద్రిత కాపీతో వాక్-ఇన్ అడ్మిషన్కు హాజరు కావాలి.
ఐటీఐ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్. ఐటీఐ అనేది విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే ఒక సంస్థ. ఇది విద్యార్థులకు ఉద్యోగాలను చేపట్టడానికి వారిని సిద్ధం చేయడానికి పరిశ్రమ ఆధారిత శిక్షణను ఇస్తుంది. ఈ ఐటిఐ కింద ఎలక్ట్రిషన్, డ్రాఫ్ట్ ట్రైనింగ్, బేకింగ్ వంటి కోర్సులను బోధిస్తారు.ఐటీఐలో చేరేందుకు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 14 ఏండ్లు నిండిన విద్యార్థులు ఇందుకు అర్హులు. ఐటిఐలో ఎలక్ట్రిషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మాన్, మిషినిస్ట్, ప్లంబర్, సర్వేయర్, వెల్డర్ ఇలా పలు రకాల కోర్సులు ఉన్నాయి.
హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటిఐ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీ కోసం నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు కాజీపేట ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన సీట్ల భర్తీ కోసం నాలుగో విడత ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు నేరుగా తమ విద్యా అర్హత సర్టిఫికెట్లు, ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాలతో విద్యార్థులు సంబంధిత కళాశాలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.