ఇటీవల కాలంలో హత్యలు బాగా పెరిగిపోతున్నాయి. కాగా కడప జిల్లా కొత్త బసాపురంలో అత్యంత కిరాతకమైన హత్య శుక్రవారం వెలుగు చూసింది. మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు సొంత వారినే హతమార్చాడు. వివరాల్లోకెళితే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని కొత్త బసాపురం గ్రామంలో తొరి వేముల నాగయ్య – నాగమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. చాపాడు మండలం నాగులపల్లె విలేజ్లో నాగమ్మ చెల్లె ఉండగా, ఆమెకు కొడుకు ఉన్నాడు. కొద్ది రోజులుగా అతడి మెంటల్ కండిషన్ బాగాలేకపోవడంతో అతడిని ట్రీట్మెంట్ నిమిత్తం కొత్తబసాపురానికి పంపారు.
పెద్దమ్మ వద్ద ఉన్న సదరు యువకుడు రెండు రోజుల నుంచి బాగానే ఉన్నాడు. కానీ, గురువారం అర్ధరాత్రి సమయంలో వీరయ్య దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చేరదీసిన పెద్దమ్మ, పెద్దనాన్నను హత్య చేసిన సదరు యువకుడు హత్య చేసిన ప్రదేశంలోనే దాక్కొని ఉండటం గమనార్హం. నిద్రిస్తున్న ఇద్దరు నాగయ్య-నాగమ్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అయిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…
Ysrcp : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేతలు మెల్లమెల్లగా…
Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…
Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…
Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు చేయగా,అందులో విజయం సాధించినవి చాలా తక్కువే అని…
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో…
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
This website uses cookies.