ఇటీవల కాలంలో హత్యలు బాగా పెరిగిపోతున్నాయి. కాగా కడప జిల్లా కొత్త బసాపురంలో అత్యంత కిరాతకమైన హత్య శుక్రవారం వెలుగు చూసింది. మతిస్థిమితం కోల్పోయిన ఓ యువకుడు సొంత వారినే హతమార్చాడు. వివరాల్లోకెళితే.. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని కొత్త బసాపురం గ్రామంలో తొరి వేముల నాగయ్య – నాగమ్మ దంపతులు జీవనం సాగిస్తున్నారు. చాపాడు మండలం నాగులపల్లె విలేజ్లో నాగమ్మ చెల్లె ఉండగా, ఆమెకు కొడుకు ఉన్నాడు. కొద్ది రోజులుగా అతడి మెంటల్ కండిషన్ బాగాలేకపోవడంతో అతడిని ట్రీట్మెంట్ నిమిత్తం కొత్తబసాపురానికి పంపారు.
పెద్దమ్మ వద్ద ఉన్న సదరు యువకుడు రెండు రోజుల నుంచి బాగానే ఉన్నాడు. కానీ, గురువారం అర్ధరాత్రి సమయంలో వీరయ్య దంపతులను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. చేరదీసిన పెద్దమ్మ, పెద్దనాన్నను హత్య చేసిన సదరు యువకుడు హత్య చేసిన ప్రదేశంలోనే దాక్కొని ఉండటం గమనార్హం. నిద్రిస్తున్న ఇద్దరు నాగయ్య-నాగమ్మపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు అయిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.