భారతదేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చాలా ఇంట్రెస్ట్గా క్రికెట్ మ్యాచెస్ చూస్తుండటం మనం చూడొచ్చు. అయితే, ఈ క్రికెట్లో రాణించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ, కోరిక ఉంటే సరిపోదు. ఆచరణలో కృషి అత్యంత కీలకమని గుర్తించాలి. కాగా, మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన షోయబ్ జిల్లా కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై ఎగురవేశాడు. ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచెస్కు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
గతంలో పలు నేషనల్, ఇంటర్నేషనల్ మ్యాచెస్కు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై 4వ తేదీ వరకు జరిగే టెస్ట్ నాల్గో మ్యాచ్, పదో తేదీ నుంచి పధ్నాలుగో తేదీ వరకు జరిగే ఐదో మ్యాచ్కు గాను ముంబైలోని సోనీ స్టూడియోలో తెలుగులో వ్యాఖ్యానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అతడిని శుక్రవారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభినందించారు. ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంపై తెలుగు భాషలో వ్యాఖ్యానం చేయబోతున్నందుకుగాను మంత్రి సింగిరెడ్డి, పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CM Revanth Reddy : తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది. రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలనే…
Navodaya School : ఏలూరు జిల్లా, పెదవేగి మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయం (JNV)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో…
Buggana Rajendranath : ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై తీవ్ర స్థాయిలో…
Amazon : ఆన్ లైన్ బిజినెస్ బాగా పెరగడంతో ప్రతిదీ మన దగ్గరకు వచ్చేస్తుంది. అయితే అది అసలా..? నకిలీనా..?…
Naga Chaitanya - Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని- నాగ చైతన్య జంట కొన్నాళ్లకి విడిపోయిన విషయం…
Ponguleti Srinivasa Reddy : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
Allu Arjun : జూన్ 14న గద్దర్ అవార్డ్ల ప్రదానోత్సవం ఘనంగా జరగగా, ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి- హీరో…
This website uses cookies.