
జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పర్యటించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. పర్యటనలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి కొప్పుల ఉదయం పది గంటలకు మండలంలోని బొంన్కూర్ గ్రామంలో, పదకొండు గంటలకు గుంజపడుగు గ్రామంలో, పన్నెండు గంటలకు నందిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. ఇటీవల కాలంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో మనో ధైర్యం నింపనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను పరిశీలిచడంతో పాటు ఉప్పొంగుతున్న చెరువులు, వాగుల పరివాహక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయ ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అవకాశముంది.
Dates vs Almonds : చలికాలంలో చాలా మందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం సహజం. వాతావరణ మార్పుల కారణంగా జలుబు,…
Today Horoscope 12th February 2026 : నేటి రాశి ఫలాలు (12-02-2026): గ్రహాల సంచారం ఆధారంగా ఈరోజు (గురువారం)…
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
This website uses cookies.