జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పర్యటించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. పర్యటనలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి కొప్పుల ఉదయం పది గంటలకు మండలంలోని బొంన్కూర్ గ్రామంలో, పదకొండు గంటలకు గుంజపడుగు గ్రామంలో, పన్నెండు గంటలకు నందిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. ఇటీవల కాలంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో మనో ధైర్యం నింపనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను పరిశీలిచడంతో పాటు ఉప్పొంగుతున్న చెరువులు, వాగుల పరివాహక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయ ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అవకాశముంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.