జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం పర్యటించనున్నారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల నాయకులు అన్నారు. పర్యటనలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి కొప్పుల ఉదయం పది గంటలకు మండలంలోని బొంన్కూర్ గ్రామంలో, పదకొండు గంటలకు గుంజపడుగు గ్రామంలో, పన్నెండు గంటలకు నందిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించనున్నారు. ఇటీవల కాలంలో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిలో మనో ధైర్యం నింపనున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను పరిశీలిచడంతో పాటు ఉప్పొంగుతున్న చెరువులు, వాగుల పరివాహక ప్రాంతాలను సందర్శించనున్నారు. ఆయ ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించే అవకాశముంది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.