జిల్లాలో ఉచిత పౌరాణిక నాటక ప్రదర్శనలను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు జగన్నాటి మస్తానరావు తెలిపారు. మల్లు సుబ్బారెడ్డి సౌజన్యంతో నలువరాణి నాట్యమండలి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ‘భక్త చింతామణి, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర వారణాసి, కాటిసీను’ నాటకాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మస్తానరావు మాట్లాడుతూ సమాజాన్ని తట్టి లేపే కళను ఆదరించేవారు ఇంకా ఉన్నారని చెప్పారు. నేడు ఆధునిక ప్రపంచ పోకడలు శరవేగంగా సాగుతున్నప్పటికీ ఇంకా ప్రాచీనమైన కళలను ఆదరించేవారున్నారని వివరించారు.
ఇకపోతే పౌరాణిక నాటక ప్రదర్శనలకుగాను హార్థికంగా, ఆర్థికంగా సాయం చేస్తున్న మల్లు సుబ్బారెడ్డిని అభినందించారు. ఉచితంగానే పౌరాణిక నాటక ప్రదర్శనలు వీక్షించొచ్చని, ఈ నేపథ్యంలో ప్రజలు తరలిరావాలని కోరారు. కళాకారులు, కళాభిమానులు, ప్రజలు కళలు ఎక్కడున్నా తమ గుండెల్లో పెట్టుకుంటారని, నాటక ప్రదర్శనలకు వచ్చి వాటిని జయప్రదం చేయాలని కోరారు. పౌరణిక నాటికలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.