కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని దేవరకద్ర శాసన సభ్యుడు ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని మూసాపేట మండల పోల్కంపల్లి సమీపంలోని గాజులపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నర్సింహులు రెండు వారాల కిందట హార్ట్ అటాక్తో చనిపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడి కుటుంబీకులకు రూ.20 వేల సాయం అందజేశారు. నర్సింహులు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
నర్సింహులు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే భరోసానిచ్చారు. నర్సింహులు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆల హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వెంట స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇకపోతే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు వంద మంది సీఆర్పీఎప్ జవాన్లు సైకిల్ యాత్ర చేస్తుండగా సోమవారం వారు దేవరకద్రలోని కొత్తకోటకు చేరుకోగా వారికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్వాగతం పలికారు. యువత ఆధ్వర్యంలో వారితో కలిసి కొద్ది దూరం సైకిల్ యాత్ర చేశారు.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.