జిల్లావ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన టీచర్స్కు మంత్రి గుంతకండ్ల జగదీశ్రెడ్డి శనివారం అవార్డులు అందజేశారు. జిల్లా కేంద్రంలోని చిన్న వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో 109 మంది ఉపాధ్యాయులకు మంత్రి అవార్డులు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులే భావి భారత నిర్మాతలన్నారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని పెద్దలు చెప్తుంటారని, ఈ నేపథ్యంలోనే విద్యార్థులను సన్మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులపైన ఉందని చెప్పారు.
ఇకపోతే కరోనా నిబంధనలు పాటిస్తూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే, పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం తక్కువగానే ఉంది. క్రమంగా విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకుగాను అధికారులు చర్యలు చేపడుతున్నారు. స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని ఆఫీసర్స్ చెప్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.