ప్రజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రెండ్ నడుస్తున్నది. చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడటం వైపు మొగ్గు చూపడాన్ని మనం గమనించొచ్చు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, శబ్ద కాలుష్యం నేపథ్యంలో ఇటీవల కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడేందుకు ఇష్టపడుతున్నారు. పలు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ సైతం ఎలక్ట్రిక్ వెహికల్స్ మేకింగ్పైన దృష్టి పెడుతున్నాయి. కాగా, ఎలక్ట్రిక్ వాహనదారులకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ గుడ్ న్యూస్ చెప్పారు.
పర్యవరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ కింద తెలంగాణలో ఎలక్ట్రిక్, బ్యాటరీ వెహికల్స్ ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే భగత్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ను మాఫీ చేసినట్లు వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల జోరు ఇంకా పెరిగే చాన్సెస్ కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు జోరు బానే ఉన్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే, చాలా మంది పెరుగతున్న డీజిల్, పెట్రోల్ ధరలను చూసే ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు దృష్టి సారిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.