
EPFO News Rules : PF విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా... ఈ కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి...!
EPFO News Rules : ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేసే ఉద్యోగులు ఆయా సంస్థల నుండి పీఎఫ్ సదుపాయాన్ని పొందుతూ ఉంటారు. ఇక ఈ పీఎఫ్ ద్వారా ఉద్యోగి వేతనం నుంచి ప్రతినెలా కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. దీనిలో పీఎఫ్ ఖాతాదారుడికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ సదుపాయాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే తాజాగా ఈపీఎఫ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులు వారి యొక్క పీఎఫ్ డబ్బులు తీసుకునేందుకు సులువుగా ఉండేలా రూల్స్ మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈపీఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రూల్ తో మీరు మీ యొక్క ఆధార్ కార్డు లేకుండానే మీ పీఎఫ్ అమౌంట్ ను తీసుకోవచ్చు.
తమ ఖాతాదారుల యొక్క వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ యాజమాన్యం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలోనే ఖాతాదారులకు కొత్త రూల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ కొత్త రూమ్ ద్వారా మరణించిన ఖాతాదారుని యొక్క డబ్బును చాలా సులువుగా బయటకు తీయవచ్చు. అయితే ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ మరణించినప్పుడు వారి ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఆధార్ కార్డు లేకుండా ఈపీఎఫ్ ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేయడం అనేది చాలా కష్టం. దీంతో పీఎఫ్ డబ్బులు ఉన్నప్పటికీ విత్ డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇంకా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇటీవల ఈపీఎఫ్ సంస్థ కొత్త రూల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
EPFO News Rules : PF విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారా… ఈ కొత్త రూల్ గురించి తప్పక తెలుసుకోండి…!
ఇక ఈ కొత్త రూల్ ద్వారా ఖాతాదారులు మరణించిన తర్వాత కూడా ఆధార్ కార్డు సమర్పించకుండానే వారి యొక్క కుటుంబ సభ్యులు పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే దీనికోసం మరణించిన ఖాతాదారు పనిచేస్తున్న సంస్థలో హెచ్ఆర్ విభాగం తమ ఉద్యోగి మరణించినట్లుగా నిర్ధారిస్తూ ఈపీఎఫ్ వెబ్సైట్లో తెలియపరచాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ సరి చూసుకున్న తర్వాత ఈపీఎఫ్ కార్యాలయం ఆఫీసర్ అనుమతితో సదరు వ్యక్తి పీఎఫ్ ను తీసుకోవచ్చు. దీనికోసం నామిని సంతకం తో పాటు జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ని కూడా సమర్పించాలి. ఈ విధంగా మరణించిన ఖాతాదారుని యొక్క డబ్బును ఆధార్ కార్డు లేకుండానే విత్ డ్రా చేయవచ్చు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.