
Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల వర్షం కురిపించారు. జయలలిత 78వ జయంతి (ఫిబ్రవరి 24) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. జయలలిత అద్భుతమైన, ‘ఆకర్షణీయమైన నాయకురాలు’గా ప్రధాని మోడీ కీర్తించారు. అదే విధంగా ‘అసాధారణమైన పరిపాలకురాలు’గా ప్రశంసించారు మోడీ. సమాజ సంక్షేమం కోసం పాటుపడే వారు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారన్నారు మోడీ.
Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!
అమ్మ జయలలిత అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలని కొనియాడారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. జయలలిత గారి జీవిత ప్రయాణం ఎంతో పట్టుదల, మనోధైర్యంతో కూడుకున్నదని ప్రధాని కొనియాడారు. ఇక జయలలితతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
‘మన్ కీ బాత్’ లో మోడీ మాట్లాడుతూ.. 2002, 2012లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమె హాజరయ్యారని తెలిపారు. గతంలో పొంగల్ పండుగ సందర్భంగా చెన్నైలో ఆమె తనను భోజనానికి ఆహ్వానించిన విషయాన్ని, ఆ ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధాని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆలోచనలు చాలా స్పష్టంగా ఉండేవని, సుపరిపాలన గురించి తామిద్దరం తరచుగా చర్చించుకునేవాళ్లమని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు.
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…
This website uses cookies.