Categories: NationalNews

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

Advertisement
Published by
Advertisement

PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల ప్రకారం 22వ విడత కింద ప్రతి అర్హత కలిగిన రైతు ఖాతాలో రూ.2,000 చొప్పున జమ చేయనున్నారు. ఈనిధులు హోలీ పండుగకు ముందే అందుతాయని కేంద్రం సూచించింది. గతంలో నిధుల విడుదలలో ఆలస్యం కావడంతో రైతులలో నిరాశ వ్యక్తమైంది. ఈసారి ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నిధులు ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Advertisement

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : పీఎం కిసాన్ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ అవసరమా?

రైతులు ఈ సమయంలో పెద్ద సందేహంలో ఉన్నారు. పీఎం కిసాన్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాలి కాబోయే నిబంధనలు కారణంగా గందరగోళం ఏర్పడింది. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పొందకపోతే పీఎం కిసాన్ నిధులు ఆగిపోతాయా అన్న అనుమానం కూడా రాకొచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవసరం 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ ఈ 14 రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

Advertisement

PM Kisan : ఈకేవైసీ మరియు రిజిస్ట్రీ ప్రక్రియ

కేంద్రం లబ్ధిదారులను నిర్ధారించడానికి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేసుకుంది. రైతులు కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) కి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయాలి. అదనంగా, పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా కూడా స్వయంగా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత ల్యాండ్ యాజమాన్య హక్కులు పొందిన రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. అందుకే, పీఎం కిసాన్ పోర్టల్ లోకి వెళ్లి “నో యూర్ స్టేటస్” ను క్లిక్ చేసి అర్హుల జాబితాను తనిఖీ చేసుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఉంటే, ఖాతాలో నిధులు తక్షణమే జమ అవుతాయి. ఈ పథకం ద్వారా కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రతి అర్హత కలిగిన రైతుకు నేరుగా ఆర్థిక సాయం అందించడం. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ మరియు ఈకేవైసీ ప్రక్రియ ద్వారా నిధులు తప్పనిసరిగా సరైన వ్యక్తికి చేరుతాయని కేంద్రం పేర్కొంది. రైతులు ఈ సూచనలను పాటించడం ద్వారా హోలీకి ముందే నిధులు పొందే అవకాశాన్ని ఖరారు చేసుకోవచ్చు.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Fresh Mutton : జాగ్రత్త మీరు కొనే మటన్‌ తాజాదేనా? .. కాదా?.. ఈ టిప్స్‌తో ఇలా గుర్తించండి ..!

Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…

1 hour ago

Diabetes : మధుమేహం ఉన్న వారు సపోటా తినొచ్చా ?..తింటే ఏమౌతుందో తెలుసా?

Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…

3 hours ago

Kakarakaya plant : మీ ఇంట్లో ఈ మొక్క పెంచాలా? .. వద్దా? .. వాస్తు చెప్పే ఆశ్చర్యకర విషయాలు ఇవే ..!

Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…

4 hours ago

ABN Radha Krishna : BREAKING ABN రాధాకృష్ణ కి ప్రాణ హాని ఉందా..?

ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…

13 hours ago

Ys Jagan : టీడీపీ ఎంపీ కి కాదనలేని బిగ్ ఆఫర్ ఇచ్చిన జగన్..!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…

15 hours ago

Revanth Reddy : చాలా తెలివిగా మోడీ ని ఇరకాటం లో పెట్టిన రేవంత్ రెడ్డి..!

Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…

16 hours ago

Andhra Pradesh Elections : BIG BREAKING.. ఏపీ లో ఎన్నికలు !

Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…

18 hours ago

Punjab : పంజాబ్‌లో ఓ విచిత్ర ఘటన .. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ‘మరణించిన’ భర్త .. అప్పటికే అన్న భార్యను పెళ్లాడిన తమ్ముడు .. !

Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…

19 hours ago

RBI New Rules : UPI యూజర్లకు బిగ్‌ అలర్ట్‌ .. ఇక పై రూ.10 వేలు దాటితే.. యూపీఐ పేమెంట్స్ పై ఆర్‌బీఐ కొత్త రూల్ ..!

RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…

21 hours ago

Weather Report : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు .. ఈ జిల్లాలకు వడగాల్పులు .. ఆరెంజ్ అలర్ట్ జారీ.!

Weather Report : ఆంధ్రప్రదేశ్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…

22 hours ago

Petrol 3 Rs Only : లీటర్ పెట్రోల్ 3రూపాయలు మాత్రమే !

Petrol 3 Rs Only : ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో…

24 hours ago

Gold Silver Rate April 11th 2026 : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Rate April 11th 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు ఇది ముఖ్యమైన…

1 day ago