Categories: NationalNews

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

Advertisement
Published by
Advertisement

PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల ప్రకారం 22వ విడత కింద ప్రతి అర్హత కలిగిన రైతు ఖాతాలో రూ.2,000 చొప్పున జమ చేయనున్నారు. ఈనిధులు హోలీ పండుగకు ముందే అందుతాయని కేంద్రం సూచించింది. గతంలో నిధుల విడుదలలో ఆలస్యం కావడంతో రైతులలో నిరాశ వ్యక్తమైంది. ఈసారి ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో నిధులు ఖాతాల్లోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Advertisement

PM Kisan : రైతులకు షాకింగ్‌ న్యూస్‌ .. పీఎం కిసాన్ నిధుల పై ఈ రాష్ట్రాల్లో కేంద్రం కొత్త రూల్ ..!

PM Kisan : పీఎం కిసాన్ పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ అవసరమా?

రైతులు ఈ సమయంలో పెద్ద సందేహంలో ఉన్నారు. పీఎం కిసాన్ కోసం ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేయాలి కాబోయే నిబంధనలు కారణంగా గందరగోళం ఏర్పడింది. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పొందకపోతే పీఎం కిసాన్ నిధులు ఆగిపోతాయా అన్న అనుమానం కూడా రాకొచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది కొత్త ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవసరం 14 రాష్ట్రాల్లో మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ ఈ 14 రాష్ట్రాల్లోని రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు కావాల్సి ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

Advertisement

PM Kisan : ఈకేవైసీ మరియు రిజిస్ట్రీ ప్రక్రియ

కేంద్రం లబ్ధిదారులను నిర్ధారించడానికి ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా చేసుకుంది. రైతులు కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) కి వెళ్లి ఈకేవైసీ పూర్తి చేయాలి. అదనంగా, పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా కూడా స్వయంగా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 2019 ఫిబ్రవరి 1 తర్వాత ల్యాండ్ యాజమాన్య హక్కులు పొందిన రైతులు ఈ పథకానికి అర్హులు కాదు. అందుకే, పీఎం కిసాన్ పోర్టల్ లోకి వెళ్లి “నో యూర్ స్టేటస్” ను క్లిక్ చేసి అర్హుల జాబితాను తనిఖీ చేసుకోవచ్చు. జాబితాలో మీ పేరు ఉంటే, ఖాతాలో నిధులు తక్షణమే జమ అవుతాయి. ఈ పథకం ద్వారా కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది ప్రతి అర్హత కలిగిన రైతుకు నేరుగా ఆర్థిక సాయం అందించడం. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ మరియు ఈకేవైసీ ప్రక్రియ ద్వారా నిధులు తప్పనిసరిగా సరైన వ్యక్తికి చేరుతాయని కేంద్రం పేర్కొంది. రైతులు ఈ సూచనలను పాటించడం ద్వారా హోలీకి ముందే నిధులు పొందే అవకాశాన్ని ఖరారు చేసుకోవచ్చు.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Boduppal Circle : వేగవంతంగా బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల మరమ్మతులు .. డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజకు కృతజ్ఞతలు

Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్‌లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…

8 minutes ago

Tirumala Tirupati : తిరుమల వెళ్ళే వాళ్లకి బిగ్ బ్రేకింగ్ న్యూస్..!

Tirumala Tirupati Laddu  : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…

38 minutes ago

CM Chandrababu : “బూతులు.. హత్యలు.. అబద్ధాలు”: వైసీపీ ఐదేళ్ల చీకటి పాలనను ఎండగట్టిన చంద్రబాబు !

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…

1 hour ago

Allu Sneha Reddy : మరిది పెళ్లి పార్టీ లో మెరిసిపోతున్న అల్లు స్నేహ రెడ్డి.. వైర‌ల్ ఫోటోస్‌..!

Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…

2 hours ago

Modi : ‘అమ్మ’ను ఆకాశానికి ఎత్తేసిన మోడీ..!

Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…

3 hours ago

Hyderabad : హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు రేవంత్ మాస్టర్ ప్లాన్

Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…

5 hours ago

YSRCP : ఉన్నపళంగా 5 గురు వైసీపీకి రాజీనామా.. జగన్ కి షాక్..?

YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. మొన్నటి…

6 hours ago

Pension : పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త.. ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ..!

Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…

7 hours ago

Donald Trump : బ్రేకింగ్ న్యూస్ .. నా వల్లే 3.5 కోట్ల మంది ప్రాణాలు నిలిచాయి .. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మధ్య అణు యుద్ధం…

7 hours ago

Punarvika : మాన‌వ‌త్వం ఇంకా బ‌తికేఉంది.. పునర్విక కోసం విజయవంతమైన నిధుల సేకరణ .. ఇకపై విరాళాలు పంపవద్దని కోరిన తండ్రి ..!

Punarvika : అరుదైన వ్యాధితో పోరాడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్వికకు సోషల్ మీడియా వేదికగా…

8 hours ago

IND vs ZIM T20 World Cup 2026 : భారత్‌కు కఠిన పరిస్థితులు .. సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే ..!

IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇకపై…

9 hours ago

AP : తిరుపతిలో కలకలం .. ప్రియుడి కోసం కన్నకూతురిని హతమార్చిన తల్లి

AP : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో వివాహం చేసుకోవాలనే ఆశతో ఓ…

10 hours ago