Ration Card : రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ కార్డు ఉన్నవారు నెలకి 5000 రూపాయలు ప్రతినెలా ఈ పథకం ద్వారా పొందవచ్చు. కావున రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందింది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. ఇక ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లైతే…
వృద్ధాప్యంలో ఉన్న వారికి అలాగే యువత మరియు మహిళలకు ఆర్థిక సహాయం కల్పించేందుకు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2015 లోనే బడ్జెట్ సమర్పణ లో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది.ఈ నేపథ్యంలోనే దేశంలోని అన్ని ప్రాథమిక మరియు అసంఘటిత రంగాలను లక్ష్యంగా చేసుకొని దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకం పెన్షన్ ఫండ్ నియంత్రణ మరియు అభివృద్ధి కింద అన్ని వర్గాల ప్రజలకు వర్తిస్తుంది.
ఇక ఈ పథకానికి అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాను కచ్చితంగా కలిగి ఉండాలి. లేనిచో పోస్ట్ ఖాతా అయిన కలిగి ఉండాలి. ఈ పథకం ద్వారా ప్రతినెల కనీసం 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందడానికి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వారి బ్యాంకులో డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతినెల 5000 చొప్పున పెన్షన్ డబ్బు మీ జన్ ధన్ యోజన ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
కావున మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే జన్ ధన్ యోజన ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా భారత తపాలా శాఖలో కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం కాబట్టి ఎలాంటి చిక్కులు లేకుండానే చాలా సులువుగా అప్లై చేసుకోవచ్చు. తద్వారా ప్రతి నెల 1000 నుండి 5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.