Karnataka Politics : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అధికారంలో ఉన్న బీజేపీని తరిమికొట్టేసిన ఘనత కాంగ్రెస్ ది. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడంతో ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. అంటే సౌత్ ఇండియా నుంచి బీజేపీ ప్రస్తుతానికి ఔట్ అయినట్టే అని భావించాలి. నార్త్ ఇండియాలో ఉన్నంత బీజేపీ ప్రాబల్యం.. సౌత్ ఇండియాలో లేదనే చెప్పుకోవాలి.
ఇక.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల.. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి.. ఎవరు ఉప ముఖ్యమంత్రి అవ్వాలి.. మంత్రుల పదవులు ఎవరికి ఇవ్వాలి అనేదానిపై కర్ణాటకలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని పలువురు అంటున్నారు. రెడ్డి సామాజిక గురువు వేమనానంద స్వామీజీ కూడద అదే చెప్పారు.
12 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్లకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన అన్నారు. ఎందుకంటే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు గతంలో బీజేపీ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి మంత్రి పదవి వచ్చింది. అది యడ్యూరప్ప సమయంలో. ఎప్పుడైతే బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు రెడ్లకు ఎలాంటి అవకాశం కల్పించలేదని.. కానీ.. ఆసారి కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న రామలింగారెడ్డికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని స్వామీజీ సూచించారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.