వినాయక చవితి సందర్భంగా వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి గణేశ్ విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని నెల్లూరు జిల్లాకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ పిలుపు నిచ్చారు. చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో వినాయక సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆ శిల్పంపై ‘మట్టి గణపతులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అని రాశాడు. కాగా, ప్రజలకు మట్టి గణేశ్ ప్రత్యేకతను వివరించేందుకుగాను సనత్ పిలుపునివ్వడం చూసి స్థానికులు అతడిని అభినందిస్తున్నారు. ఇకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణం బాగా దెబ్బతింటున్నది.
ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు మట్టి గణేశ్లను పూజించాలని పర్యావరణ వేత్తలు సైతం సూచిస్తున్నారు. జనాల్లో మట్టి గణేశ్ పూజించడం పట్ల అవగాహన పెరుగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతుల పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం సైతం మట్టి గణపతులనే వాడాలని ప్రజలకు సూచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
This website uses cookies.