
వినాయక చవితి సందర్భంగా వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి గణేశ్ విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని నెల్లూరు జిల్లాకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ పిలుపు నిచ్చారు. చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో వినాయక సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆ శిల్పంపై ‘మట్టి గణపతులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అని రాశాడు. కాగా, ప్రజలకు మట్టి గణేశ్ ప్రత్యేకతను వివరించేందుకుగాను సనత్ పిలుపునివ్వడం చూసి స్థానికులు అతడిని అభినందిస్తున్నారు. ఇకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణం బాగా దెబ్బతింటున్నది.
ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు మట్టి గణేశ్లను పూజించాలని పర్యావరణ వేత్తలు సైతం సూచిస్తున్నారు. జనాల్లో మట్టి గణేశ్ పూజించడం పట్ల అవగాహన పెరుగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతుల పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం సైతం మట్టి గణపతులనే వాడాలని ప్రజలకు సూచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
This website uses cookies.